కేసీఆర్ను బిజెపి కాపాడే ప్రయత్నం చేస్తోంది: సీపీఐ నారాయణ
హైదరాబాద్: బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అహంభావం, అవినీతి కారణంగానే తెలంగాణ ప్రజలు వారికి బుద్ధి చెప్పారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు…
హైదరాబాద్: బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అహంభావం, అవినీతి కారణంగానే తెలంగాణ ప్రజలు వారికి బుద్ధి చెప్పారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు…
దొంగ ఓట్లతో గెలుపొందాలని వైసీపీ చూస్తోందని విమర్శ రాజాంలోశంఖారావం సభ ప్రజాశక్తి-రేగిడి/రాజాం(విజయనగరం) : భూ కబ్జాలకు, ఇసుక మాఫియాకు ఉత్తరాంధ్ర దొంగలు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ,…
న్యూఢిల్లీ : ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీం కోర్టు వెలువరించిన చారిత్రక తీర్పును ప్రతిపక్షాలు స్వాగతించగా, అధికార పార్టీ బిజెపి ఆచితూచి స్పందించింది. చారిత్రాత్మక తీర్పు…
వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్పై షర్మిల ఫైర్ మీ చేతకాని తనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా? ప్రజాశక్తి-అమరావతి : రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేసి…
హైదరాబాద్ : అసెంబ్లీలో కాగ్ నివేదికను డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క గురువారం ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కాగ్ రిపోర్టులో పలు సంచలన…
ప్రజాశక్తి-అమరావతి : ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ 27 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు ట్రస్ట్ సిబ్బంది, వలంటీర్లకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు…
చండీగఢ్ : రైతుల ‘ఢిల్లీ చలో’ మార్చ్ కొనసాగుతోంది. రైతులు ట్రాక్టర్, ట్రాలీలపై ఢిల్లీలోకి ప్రవేశించకుండా పోలీసులు సరిహద్దులను మూసివేశారు. పంజాబ్ -హర్యానా సరిహద్దులో నిరసన తెలుపుతున్న…
కేన్సాస్ :అమెరికాలో ‘సూపర్ బౌల్’ టోర్నీ విజేత కేన్సాస్ సిటీ చీఫ్స్ జట్టు నిర్వహించిన ర్యాలీలో గురువారం జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా 21 మంది…
హైదరాబాద్ : విధుల్లో ఉన్న ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా పరిధిలో ఇవాళ చోటుచేసుకుంది. వివరాల్లోకి ప్రకారం..సత్తుపల్లి నుంచి ప్రయాణికులతో ఖమ్మం…