వార్తలు

  • Home
  • కేసీఆర్‌ను బిజెపి కాపాడే ప్రయత్నం చేస్తోంది: సీపీఐ నారాయణ

వార్తలు

కేసీఆర్‌ను బిజెపి కాపాడే ప్రయత్నం చేస్తోంది: సీపీఐ నారాయణ

Feb 15,2024 | 14:33

హైదరాబాద్‌: బిఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అహంభావం, అవినీతి కారణంగానే తెలంగాణ ప్రజలు వారికి బుద్ధి చెప్పారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు…

ఉత్తరాంధ్ర దొంగలు ఆ ముగ్గురే.. : లోకేష్‌

Feb 15,2024 | 15:28

దొంగ ఓట్లతో గెలుపొందాలని వైసీపీ చూస్తోందని విమర్శ రాజాంలోశంఖారావం సభ ప్రజాశక్తి-రేగిడి/రాజాం(విజయనగరం) : భూ కబ్జాలకు, ఇసుక మాఫియాకు ఉత్తరాంధ్ర దొంగలు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ,…

ఎలక్టోరల్‌ బాండ్స్‌పై సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతించిన ప్రతిపక్షాలు

Feb 16,2024 | 07:10

న్యూఢిల్లీ : ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీం కోర్టు వెలువరించిన చారిత్రక తీర్పును ప్రతిపక్షాలు స్వాగతించగా, అధికార పార్టీ బిజెపి ఆచితూచి స్పందించింది. చారిత్రాత్మక తీర్పు…

రాష్ట్రాన్ని అప్పులాంధ్రప్రదేశ్‌గా మార్చారు..

Feb 15,2024 | 13:04

వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై షర్మిల ఫైర్‌ మీ చేతకాని తనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా?  ప్రజాశక్తి-అమరావతి : రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేసి…

కాళేశ్వరంపై అసెంబ్లీలో కాగ్‌ నివేదిక..

Feb 15,2024 | 11:56

హైదరాబాద్‌ : అసెంబ్లీలో కాగ్‌ నివేదికను డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క గురువారం ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కాగ్‌ రిపోర్టులో పలు సంచలన…

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ సిబ్బందికి చంద్రబాబు అభినందనలు

Feb 15,2024 | 11:29

ప్రజాశక్తి-అమరావతి : ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ 27 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు ట్రస్ట్‌ సిబ్బంది, వలంటీర్లకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు…

కొనసాగుతున్న రైతుల మార్చ్‌.. నేడు కేంద్రంతో మరోమారు చర్చలు

Feb 15,2024 | 11:24

చండీగఢ్‌ :  రైతుల ‘ఢిల్లీ చలో’ మార్చ్‌ కొనసాగుతోంది. రైతులు ట్రాక్టర్‌, ట్రాలీలపై ఢిల్లీలోకి ప్రవేశించకుండా పోలీసులు సరిహద్దులను మూసివేశారు. పంజాబ్‌ -హర్యానా సరిహద్దులో నిరసన తెలుపుతున్న…

అమెరికాలో కాల్పులు ఒకరు మృతి.. వీడియో వైరల్‌

Feb 15,2024 | 11:14

కేన్సాస్‌ :అమెరికాలో ‘సూపర్‌ బౌల్‌’ టోర్నీ విజేత కేన్సాస్‌ సిటీ చీఫ్స్‌ జట్టు నిర్వహించిన ర్యాలీలో గురువారం జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా 21 మంది…

ఆర్టీసీ డ్రైవర్‌కు గుండెపోటు.. ప్రయాణికులను కాపాడి మృతి

Feb 15,2024 | 10:59

హైదరాబాద్‌ : విధుల్లో ఉన్న ఆర్టీసీ డ్రైవర్‌ గుండెపోటుతో మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా పరిధిలో ఇవాళ చోటుచేసుకుంది. వివరాల్లోకి ప్రకారం..సత్తుపల్లి నుంచి ప్రయాణికులతో ఖమ్మం…