వార్తలు

  • Home
  • ఇంకో 7-8 స్థానాలు గెలిచి ఉంటే హంగ్‌ వచ్చేది: కేటీఆర్‌

వార్తలు

ఇంకో 7-8 స్థానాలు గెలిచి ఉంటే హంగ్‌ వచ్చేది: కేటీఆర్‌

Jan 22,2024 | 08:37

హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ ఇంకో 7-8 స్థానాలు గెలిచి ఉంటే రాష్ట్రంలో హంగ్‌ వచ్చేదని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. తక్కువ ఓట్ల…

దోపిడీ లేని సమాజ నిర్మాణం కోసం వర్గ పోరాటాలు బలోపేతం

Jan 22,2024 | 08:30

– సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి – పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా విఐ లెనిన్‌ శత వర్థంతి ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:దోపిడీ రహిత సమాజాన్ని నిర్మించడం…

లెనినిజం అజేయం- రాష్ట్ర వ్యాప్తంగా లెనిన్‌ శత వర్ధంతి కార్యక్రమాలు

Jan 22,2024 | 10:07

ప్రజాశక్తి-యంత్రాంగం: లెనినిజం ఎప్పటికీ అజేయమని వక్తలు పేర్కొన్నారు. కారల్‌ మార్క్స్‌ ఏంగిల్స్‌ రూపొందించిన మార్క్సిజం సిద్ధాంతాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసిన వ్యక్తి లెనిన్‌ అని కొనియాడారు. ఆ…

స్వలాభం కోసం రాష్ట్రాన్ని బిజెపికి తాకట్టుపెట్టిన వైసిపి, టిడిపి ప్రత్యేక హోదా ఎందుకు అడగరు?

Jan 22,2024 | 08:04

– ఆ రెండు పార్టీలకు ఎందుకు ఓటు వేయరు? – మణిపూర్‌ ఘటనపై జగన్‌ ఎందుకు నోరు మెదపరు? – పిసిసి అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం…

సోషలిజం అజరామరం – లెనిన్‌ శతవర్థంతి సభలో వక్తలు

Jan 22,2024 | 10:08

– పలు పుస్తకాల ఆవిష్కరణ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :సోషలిజం అజరామరమని, పేదలు, కూలీలు, శ్రామికులు ఉన్నంతకాలం ఎర్రజెండా ఉంటుందని, ఎర్రజెండా ఉన్నంతకాలం శ్రామికవర్గ పోరాటాలు…

లెనిన్ స్పూర్తితో అంగన్వాడీల పోరాటం

Jan 22,2024 | 08:03

ప్రజాశక్తి-యంత్రాంగం : విజయవాడలో అంగన్వాడీల నిరవధిక నిరాహారదీక్షలు 5వ రోజు కొనసాగుతున్నాయి. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు చేస్తున్న సమ్మె 41వ రోజుకి చేరింది.…

హాఫ్‌ డే ఉత్తర్వులు వెనక్కితీసుకున్న ఢిల్లీ ఎయిమ్స్‌

Jan 22,2024 | 08:02

న్యూఢిల్లీ :   అయోధ్య కార్యక్రమం సందర్భంగా ఈ నెల 22న మధ్యాహ్నం 2.30 గంటల వరకు నాన్‌ క్రిటికల్‌ సర్వీస్‌లను నిలిపివేయాలన్న నిర్ణయాన్ని ఢిల్లీ ఎయిమ్స్‌ ఆదివారం…

ప్రశ్నించే గొంతులు కావాలి

Jan 21,2024 | 20:30

-‘మండలిలో మాస్టారు’ పుస్తకావిష్కరణ సభలో మండలి చైర్మన్‌ మోషేన్‌ రాజు ప్రజాశక్తి- గుంటూరు:ప్రజాస్వామ్యంలో పిడిఎఫ్‌ వంటి ప్రశ్నించే గొంతులు అవసరమని శాసన మండలి చైర్మన్‌ కె.మోషెన్‌రాజు అన్నారు.…

భారత్‌లో పర్యటించనున్న యుఎన్‌జిఎ అధ్యక్షుడు

Jan 21,2024 | 16:44

వాషింగ్టన్‌ :   ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ అధ్యక్షుడు డెన్నిస్‌ ఫ్రాన్సిస్‌ భారత్‌ పర్యటించనున్నారు. జనవరి 22 నుండి 26 వరకు భారత్‌లో ప ర్యటించనున్నారని, విదేశాంగ మంత్రి…