వార్తలు

  • Home
  • Rahul Gandhi : ఆస్తుల విలువ రూ. 20 కోట్లు

వార్తలు

Rahul Gandhi : ఆస్తుల విలువ రూ. 20 కోట్లు

Apr 4,2024 | 16:47

న్యూఢిల్లీ :    తాను కేవలం రూ.20 కోట్ల ఆస్థులను మాత్రమే కలిగి ఉన్నట్లు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తన అఫిడవిట్‌లో ప్రకటించారు. వయనాడ్‌ లోక్‌సభ…

earthquake : తైవాన్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. 150 మంది ఆచూకీ గల్లంతు

Apr 4,2024 | 16:12

హ్యులిన్‌ :    తైవాన్‌లో గురువారం కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారికోసం సహాయక బృందం గాలింపు చర్యలు చేపడుతున్నాయి. సుమారు 150 మంది ఆచూకీ…

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Apr 4,2024 | 17:41

ప్రజాశక్తి – కాకినాడ : గురువారం  గండేపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు  మృతి చెందారు.  గండేపల్లి మండలంలో  తాళ్లూరు గ్రామం జాతీయ రహదారిపై ఈ …

Bihar : ఎన్‌డిఎ కూటమిలోని ఎల్‌జెపికి ఎదురు దెబ్బ .. 22 మంది రాజీనామా

Apr 4,2024 | 15:31

పాట్నా :   బీహార్‌లో ఎన్‌డిఎ కూటమిలో భాగస్వామిగా ఉన్న లోక్‌జనశక్తి పార్టీ (ఎల్‌జెపి)కి భారీ ఎదురు దెబ్బ తగిలింది. లోక్‌సభ టిక్కెట్లు దక్కకపోవడంతో 22 మంది నేతలు…

మిమ్స్‌, ఆంధ్రా పేపర్‌ కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు

Apr 4,2024 | 22:37

సిపిఎం రాష్ట్ర కమిటీ తీర్మానం ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : మిమ్స్‌, ఆంధ్రా పేపర్‌ లిమిటెడ్‌ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మెకు సిపిఎం రాష్ట్ర కమిటీ…

పార్టీ జెండాలను ఎందుకు ప్రదర్శించలేదు : పినరయి విజయన్‌

Apr 4,2024 | 15:08

తిరువనంతపురం  :    రాహుల్‌ గాంధీ రోడ్‌షోలో కాంగ్రెస్‌ జెండాలను ఎందుకు ప్రదర్శించలేదని .. ఆ పార్టీ బిజెపికి భయపడిందా అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌…

పాఠశాల విద్యాశాఖలో చిత్రవిచిత్రాలు

Apr 4,2024 | 12:31

నీలాయపాలెం విజయ్ కుమార్ విద్యార్ధుల సంఖ్య తగ్గే కొద్ది ఖర్చు తగ్గాల్సిన విద్యా కానుక ఎందుకు పెరిగింది? గత 5 ఏళ్లల్లో 5.70 లక్షల మంది విద్యార్ధులు…

దగ్గుబాటి ప్రచారానికి నిరసన

Apr 4,2024 | 12:33

ప్రజాశక్తి-అనంతపురం : అనంతపురంలో దగ్గుబాటి ప్రసాద్ ఎన్నికల ప్రచారంపై మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం అనంతపురంలో న్నికల ప్రచారాన్ని దగ్గుబాటి ప్రసాద్…

Odisha : ముగ్గురు ఆర్‌టిఐ కార్యకర్తలపై అక్రమ కేసులు

Apr 4,2024 | 12:13

భువనేశ్వర్‌ :   ముగ్గురు సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) కార్యకర్తలపై ఒడిశా పోలీసులు అక్రమంగా కేసులు నమోదు చేశారు. నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆర్‌టిఐ…