వార్తలు

  • Home
  • వడదెబ్బకు కార్మికుడు మృతి

వార్తలు

వడదెబ్బకు కార్మికుడు మృతి

Apr 22,2024 | 01:01

ప్రజాశక్తి – వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : ఎండవేడిమి, వేడి గాలులు తాళలేక ఓ కార్మికుడు మరణించారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం వెదురుకుప్పం పంచాయతీ చిన్నమ్మరెడ్డి…

వైసిపి రహిత రాష్ట్రంగా మార్చాలి: చంద్రబాబు

Apr 22,2024 | 01:01

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రాన్ని వైసిపి రహితంగా మార్చాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ‘బాబును మళ్లీ రప్పిద్దాం’ కార్యక్రమంలో భాగంగా టిడిపి కార్యాలయంలో ఆదివారం…

ప్రజలకు అభివాదం చేస్తూ.. విశాఖలో మౌనంగా సాగిన జగన్‌ బస్సు యాత్ర

Apr 22,2024 | 01:00

సిఎం మాట్లాడకపోవడంతో పలువురు నిరాశ ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో/ ఎంవిపి కాలనీ : విశాఖ నగరంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం నిర్వహించిన ‘మేమంతా…

ఛత్తీస్‌గఢ్‌ మాజీ ఐఎఎస్‌ అరెస్ట్‌

Apr 22,2024 | 01:01

మద్యం కుంభకోణంలో రూ.200 కోట్ల మనీలాండరింగ్‌కు సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) ఛత్తీస్‌గఢ్‌కి చెందిన మాజీ ఐఎఎస్‌ అనిల్‌ తుతే జాను, ఆయన కుమారుడు యష్‌…

పాక్‌లో ఏడుగురు కస్టమ్స్‌ అధికారుల కాల్చివేత

Apr 22,2024 | 01:07

 ఏడుగురు కస్టమ్స్‌ అధికారుల కాల్చివేత ఇస్లామబాద్‌ : పశ్చిమ పాకిస్థాన్‌లో గుర్తు తెలియని సాయుధులు రెచ్చిపోతున్నారు. రోజుల వ్యవధిలోనే ఏడుగురు కష్టమ్స్‌ అధికారులను కాల్చి చంపారు. మూడు…

అసోంలో సిట్టింగ్‌ ఎంపీకి షాక్‌

Apr 22,2024 | 00:52

 తిరస్కరణకు గురైన నబా సరానియా నామినేషన్‌ కోక్రాఝర్‌ (అసోం): ఇప్పటికే రెండు సార్లు గెలిచి హ్యాట్రిక్‌ సాధించాలని కలలుగన్నకోక్రాఝర్‌ ఎంపి నబ కుమార్‌ సరానియాకు ఊహించని షాక్‌…

రైల్వేలను నిర్వీర్యం చేస్తున్న కేంద్రం : రాహుల్‌ గాంధీ

Apr 22,2024 | 00:47

న్యూఢిల్లీ: బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైల్వే వ్యవస్థలను నిర్వీర్యం చేయాలని చూస్తోందని కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. రైల్వేలను తన స్నేహితులకు విక్రయించేందుకు…

ఓటమి తప్పదనే నితీష్‌కు మతి భ్రమించింది !

Apr 22,2024 | 00:43

 ఆర్‌జెడి అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పాట్నా : బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ వ్యహార శైలి మతిస్థిమితంలేని వ్యక్తి చేష్టల్లా ఉందని ఆర్‌జెడి అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి…

మోడీని ఆరాధించే మతంగా మారిన బిజెపి : చిదంబరం ఎద్దేవా

Apr 22,2024 | 00:40

న్యూఢిల్లీ : బిజెపి అనేది ఒక రాజకీయ పార్టీ కాదని, అది ఇప్పుడు ప్రధానమంత్రి మోడీని ఆరాధించే మతంగా మారిందని కాంగ్రెస్‌ నాయకులు, కేంద్ర మాజీ మంత్రి…