వార్తలు

  • Home
  • ఆ మూడు దేశాలకు 9,500 కోట్ల డాలర్లు

వార్తలు

ఆ మూడు దేశాలకు 9,500 కోట్ల డాలర్లు

Apr 25,2024 | 07:27

అమెరికా సెనేట్‌ ఆమోదం వాషింగ్టన్‌ : ఉక్రెయిన్‌, ఇజ్రాయిల్‌, తైవాన్‌లకు పెద్ద మొత్తంలో ఆర్థిక సాయాన్ని అందించే బిల్లుకు అమెరికా సెనెట్‌ ఆమోద ముద్ర వేసింది. విదేశీ…

హైకోర్టు తీర్పుపై సుప్రీంకు పశ్చిమ బెంగాల్‌

Apr 25,2024 | 07:25

న్యూఢిల్లీ : రాష్ట్రంలో 25,700కు పైగా ఉద్యోగ నియామకాలను రద్దు చేస్తూ కోల్‌కత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.…

మోడీపై కేసు నమోదు చేస్తాం : ఢిల్లీ సిపి

Apr 25,2024 | 07:18

న్యూఢిల్లీ: ముస్లింలపై విద్వేషపూరిత ప్రసంగం చేసినందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కేసు నమోదు చేస్తామని ఢిల్లీ సిటీ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు…

ఎపి పేపర్‌ మిల్లు లాకౌట్‌

Apr 25,2024 | 07:15

బి-షిప్ట్‌ నుంచి కార్యకలాపాలు నిలిపివేత భారీగా పోలీసుల మోహరింపు ఆందోళనలో కార్మికులు ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి  : తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఎపి పేపర్‌ మిల్లు బుధవారం…

కాంగ్రెస్‌ తుది జాబితా విడుదల

Apr 25,2024 | 07:25

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసే మూడు లోక్‌సభ, పది శాసనసభ అభ్యర్థుల తుది జాబితాను బుధవారం ఎఐసిసి జనరల్‌ సెక్రటరీ…

బిజెపి సోషల్‌ మీడియా పోస్టుపై కర్ణాటకలో ఎఫ్‌ఐఆర్‌

Apr 25,2024 | 07:05

బెంగళూరు : కర్ణాటక బిజెపికి అధికారిక సోషల్‌ మీడియా చేసిన ఒక పోస్టుపై బుధవారం ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ‘కాంగ్రెస్‌ మేనిఫెస్టో లేక ముస్లిం లీగ్‌ మేనిఫెస్టోనా’ అనే…

కర్ణాటకలో ముగిసిన ప్రచారం

Apr 25,2024 | 07:04

 రేపు 14 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి :  రెండు, మూడు విడతల్లో కర్ణాటక లోక్‌సభ ఎన్నికలు జరగుతున్నాయి. రెండో విడతలో మొదటగా 14 లోక్‌సభ…

ఎన్నికల బాండ్ల అవినీతిపై విచారణకు సిట్‌ ఏర్పాటు చేయండి

Apr 25,2024 | 07:21

 సుప్రీంలో పిటీషన్‌ దాఖలు న్యూఢిల్లీ : ఎన్నికల బాండ్ల సమాచారం బహిర్గతం చేయడం ద్వారా వెలుగులోకి వచ్చిన ప్రతి అవినీతి, క్విడ్‌ ప్రోకో, కిక్‌బ్యాక్‌ కేసునూ విచారించేందుకు…

సూర్యపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

Apr 25,2024 | 06:30

సూర్యపేట : సూర్యపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగిఉన్న లారీని వెనక నుంచి కారు ఢీకొట్టడంతో ఓ చిన్నారితో సహా ఆరుగురు చనిపోయారు.…