నిలకడగా తమ్మినేని ఆరోగ్యం.. ఏఐజీ ఆసుపత్రి హెల్త్ బులిటెన్
తెలంగాణ : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం నిలకడగా ఉందని.. నిన్నటితో పోలిస్తే బీపీ లెవెల్స్ సాధారణ స్థాయికి చేరుకుంటున్నాయని ఏఐజీ ఆసుపత్రి బుధవారం…
తెలంగాణ : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం నిలకడగా ఉందని.. నిన్నటితో పోలిస్తే బీపీ లెవెల్స్ సాధారణ స్థాయికి చేరుకుంటున్నాయని ఏఐజీ ఆసుపత్రి బుధవారం…
ప్రారంభించిన మంత్రి ఉదయనిధి స్టాలిన్ చెన్నై : సంక్రాంతి పండుగ సందర్భంగా తమిళనాడులో నిర్వహించే సాంప్రదాయ క్రీడ జల్లికట్టు పోటీలను మంత్రి ఉదయనిధి స్టాలిన్ అలంగానల్లూరులో ప్రారంభించారు.…
చండీగఢ్ : హర్యానా మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత భూపేంద్ర సింగ్ హుడాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించింది. 2004 -2007 మధ్య మానేసర్లో భూసేకరణలో…
అమరావతి : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ … అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమ్మె బుధవారంతో 37వ రోజుకు చేరింది. విజయవాడలో అంగన్వాడీల నిరవధిక…
గుంటూరు : సామాజిక , రాజకీయ , సాంస్కృతిక రుగ్మతలకు వ్యతిరేకంగా కళాకారులు తమ ఆట – పాటల ద్వారా ఉద్యమించి, ప్రజలను జాగృతులను చేసి ,…
ప్రజాశక్తి-విజయవాడ: ప్రపంచం గర్వించదగిన రీతిలో అంబేద్కర్ విగ్రహం మన రాష్ట్రంలో ఏర్పాటైందని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ఈనెల 19వ తేదీన విగ్రహం ఆవిష్కరణ వైభవంగా నిర్వహిస్తామన్నారు.…
విజయవాడ : అంగన్వాడీల జీతాలపై రాష్ట్ర ప్రభుత్వం సరైన స్పష్టతనివ్వాలని ఎంఎల్సి కెఎస్.లక్ష్మణరావు డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం అవలంభిస్తున్న మొండి వైఖరికి…
ఒట్టావా : దౌత్యపరమైన వివాదం కారణంగా కెనడాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. భారతీయ విద్యార్థులకు సంఖ్యను కెనడా భారీగా తగ్గించినట్లు అధికారులు తెలిపారు.…
హైదరాబాద్ : తెలంగాణకు ఆరుగురు ఐపీఎస్లను కేంద్రం కేటాయించింది. 2022 బ్యాచ్కు చెందిన ఆరుగురు ఐపీఎస్ అధికారులను తెలంగాణకు కేటాయిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయేషా…