వార్తలు

  • Home
  • దళితుడిపై పెత్తందారుల దాడి

వార్తలు

దళితుడిపై పెత్తందారుల దాడి

Mar 21,2024 | 23:21

ప్రజాశక్తి-త్రిపురాంతకం (ప్రకాశం జిల్లా):ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని ఎండూరివారిపాలెం గ్రామంలో కుల వివక్ష పడగ విప్పింది. ఆ గ్రామంలో పంచాయతీ నిధులతో నిర్మాణం చేపట్టిన రోడ్లపై నడవనియ్యకపోవడం,…

కెవి రత్నంకు కన్నీటి వీడ్కోలు – ముగిసిన అంత్యక్రియలు

Mar 21,2024 | 23:17

ప్రజాశక్తి- నెల్లూరు:ప్రముఖ విద్యావేత్త కెవి రత్నంకు కన్నీటి వీడ్కోలు పలికారు. నెల్లూరులోని ముత్తకూరు గేట్‌ సమీపంలోని ఆయన అతిథి గృహం నుంచి ముత్తుకూరు మండలం పిడాతపోలూరు గ్రామం…

తెలంగాణ ఎస్‌ఐబి డిఎస్‌పి ప్రణీత్‌రావు పిటిషన్‌ డిస్మిస్‌

Mar 21,2024 | 23:30

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో :ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ తెలంగాణ స్పెషల్‌ ఇంటిలిజెన్స్‌ బ్రాంచ్‌ (ఎస్‌ఐబి) డిఎస్‌పి దుగ్యాల…

Electoral bonds : ఎట్టకేలకు నంబర్లతో ఇసికి బాండ్ల వివరాలు

Mar 21,2024 | 23:10

– సుప్రీంకోర్టు ఆదేశాలతో అందజేసిన ఎస్‌బిఐ – ధ్రువీకరిస్తూ అఫిడవిట్‌ సమర్పణ – ఖాతాలు, కెవైసి వివరాలు ఇవ్వలేమని వెల్లడి న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు…

ఉమ్మడిగా పోటీ

Mar 21,2024 | 23:36

– ఎన్‌డిఎ కూటమిని, వైసిపిని ఓడించాలని పిలుపు – కామన్‌ మినిమం యాక్షన్‌ ఎజెండాపై చర్చ – ‘ఇండియా’ భాగస్వామ్య పార్టీలు, రైతు, కార్మిక, మహిళా, ప్రజా…

APPSC: 2018 గ్రూప్‌-1 మెయిన్స్‌.. సింగిల్‌ జడ్జి తీర్పుపై హైకోర్టు పాక్షిక స్టే

Mar 21,2024 | 23:28

అమరావతి: ఏపీపీఎస్సీ 2018 గ్రూప్‌-1 అంశంలో మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చి ఉత్తర్వులపై రాష్ట్ర హైకోర్టు పాక్షిక స్టే విధించింది.…

కడప బరిలో షర్మిల

Mar 21,2024 | 23:24

-కార్యకర్తల సమావేశంలో సానుకూలం ప్రజాశక్తి-అమరావతిబ్యూరో:పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల కడప పార్లమెంట్‌ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగడానికి రంగం సిద్ధమైంది. అధిష్టానం సూచన మేరకు ఆ…

జగన్‌మోహన్‌రెడ్డి చిత్రంతో చేతివాచీలు

Mar 21,2024 | 23:03

– బాగేపల్లిలో పట్టుకున్న పోలీసులు – అనంత ముఖ్యనేత గన్‌మెన్‌పై కేసు నమోదు ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి :ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ఓటర్లకు తాయిలాలు వేసేందుకు నేతలు సిద్ధం…

Election Commission : ఆ మేసేజ్‌లు ఆపండి – కేంద్రానికి ఎన్నికల సంఘం ఆదేశం

Mar 21,2024 | 22:26

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :సార్వత్రిక ఎన్నికల వేళ బాహాటంగా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ‘వికసిత్‌ భారత్‌’ పేరిట పంపిస్తున్న వాట్సాప్‌ సందేశాలపై ఎన్నికల సంఘం…