వార్తలు

  • Home
  • రైసికి కన్నీటి వీడ్కోలు – తబ్రీజ్‌లో లక్షలాది మంది నివాళి

వార్తలు

రైసికి కన్నీటి వీడ్కోలు – తబ్రీజ్‌లో లక్షలాది మంది నివాళి

May 22,2024 | 09:16

– నేడు టెహ్రాన్‌కు భౌతికకాయం – రేపు మషాద్‌లో ఖననం తబ్రీజ్‌ : ప్రియతమ నేతను కడసారి వీక్షించేందుకు లక్షలాది మంది ఇరానీయన్లు తజ్రీజ్‌కు పోటెత్తారు. ఆదివారం…

వారణాసి మినహా అన్నింటా బిజెపికి ఓటమే

May 22,2024 | 09:13

– యుపిలో ‘ఇండియా’ పవనాలు – లాల్‌గంజ్‌ సభలో అఖిలేశ్‌ యాదవ్‌ లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ప్రతిపక్షాల ఐక్య వేదిక ‘ఇండియా’ ఫోరం పవనాలు వీస్తున్నాయని సమాజ్‌వాదీ…

తమిళ ప్రజలను అవమానించడమే

May 22,2024 | 09:11

-రత్న భాండాగారం తాళలపై మోడీ వ్యాఖ్యల పట్ల స్టాలిన్‌ ఆగ్రహం చెన్నై: ఒడిశాలోని పూరీ జగన్నాథుడి ఆలయంలో ఉన్న రత్న భాండాగారం తాళం చెవులు కనిపించడం లేదంటూ…

హేమంత్‌ సోరెన్‌ బెయిల్‌పై విచారణ వాయిదా

May 22,2024 | 09:10

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. మంగళవారం జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ సతీష్‌ చంద్ర…

ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలాన్ని ప్రజలు ఛీకొడుతున్నారు

May 22,2024 | 09:09

బిజెపికి మెజారిటీ కల్ల -కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షులు ఖర్గే న్యూఢిల్లీ : మతోన్మాద ఆర్‌ఎస్‌ఎస్‌ను, దాని రాజకీయ వేదిక అయిన బిజెపిని ప్రజలే ఛీకొడుతున్నారని, వాటికి వ్యతిరేకంగా…

గతం కంటే తగ్గిన పోలింగ్‌- నాలుగు దశల్లో ఇదే పరిస్థితి

May 22,2024 | 09:08

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :దేశంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఐదు దశల పోలింగ్‌ ముగిసింది. ఇంకా రెండు దశల పోలింగ్‌ మిగిలింది. అయితే ముగిసిన ఐదు దశల పోలింగ్‌,…

రాయదుర్గంలో ఎన్‌ఐఎ సోదాలు

May 22,2024 | 09:04

-సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను అదుపులోకి తీసుకున్న అధికారులు -బెంగళూరుకు తరలింపు! ప్రజాశక్తి- రాయదుర్గం (అనంతపురం జిల్లా) :అనంతపురం జిల్లా రాయదుర్గంలోని తహశీల్దార్‌ రోడ్‌ వేణుగోపాలస్వామి గుడి వీధిలోగల రిటైర్డ్‌…

బిజెపి ఎంపి బ్రిజ్‌భూషణ్‌పై ఎట్టకేలకు ఛార్జిషీట్‌

May 22,2024 | 09:03

న్యూఢిల్లీ : మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బిజెపి ఎంపిి, భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌ఐ) మాజీ ఛీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై ఎట్టకేలకు…

ఒకే సిలబస్‌ అమలు చేయాలి

May 22,2024 | 08:59

-ఉపాధ్యాయులకు బోధనేతర పనులు ఎత్తివేయాలి -యుటిఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌ ప్రజాశక్తి- కర్నూలు కలెక్టరేట్‌ :వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు…