వార్తలు

  • Home
  • 29 నుండి ఎఫ్‌సివి పొగాకు వేలం

వార్తలు

29 నుండి ఎఫ్‌సివి పొగాకు వేలం

Feb 22,2024 | 08:10

జిఎన్‌టి-7 సమావేశంలో మాట్లాడుతున్న బోర్డు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ప్రజాశక్తి-గుంటూరు:రాష్ట్రంలో 2024 కాలానికి ఎఫ్‌సివి పొగాకుపంట వేలం అమ్మకాలకు టబాకో బోర్డు షెడ్యూలు విడుదల చేసింది. ఈ నెల…

మిర్చి ధరలు పతనం- గుంటూరు యార్డుకు పోటెత్తిన టిక్కిలు

Feb 22,2024 | 12:19

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు మిర్చి యార్డులో రద్దీ కొనసాగుతోంది. గత కొంత కాలంగా రోజుకు లక్షకుపైగా టిక్కిలు వస్తున్నాయి. బుధవారం 1,39,400 టిక్కిలు యార్డుకు…

రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం ద్రోహం : చలసాని

Feb 22,2024 | 08:09

ప్రజాశకి – రాజమహేంద్రవరం:ఆంధ్రరాష్ట్రానికి మోడీ ప్రభుత్వం తీరని ద్రోహం చేసిందని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి నాయకులు చలసాని శ్రీనివాస్‌ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా…

పరిహారం ఇచ్చాకే.. నీళ్లు వదులుతాం..

Feb 22,2024 | 08:09

– వెలుగొండను పరిశీలించిన శశిభూషణ్‌కుమార్‌ ప్రజాశక్తి-పెద్దదోర్నాల (ప్రకాశం జిల్లా):వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ప్రకారం పరిహారం చెల్లించిన తర్వాతనే ప్రాజెక్టు నుంచి నీళ్లు వదులుతామని…

శిరోముండనం కేసులో ప్రధాన సాక్షి మృతి

Feb 22,2024 | 08:08

– 28 ఏళ్లుగా న్యాయం కోసం ఎదురుచూపు ప్రజాశక్తి-రామచంద్రపురం(డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా):రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వెంకటాయపాలెం శిరోముండనం కేసులో ప్రధాన సాక్షి కోటిరాజు (58) మంగళవారం…

వలంటీర్లు ఏజెంట్లుగా ఉండాలి- రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు

Feb 22,2024 | 08:08

ప్రజాశక్తి – గార, శ్రీకాకుళం రూరల్‌ :వచ్చే ఎన్నికల్లో పోలింగ్‌ కేంద్రాల్లో అవసరమైతే వలంటీర్లు ఏజెంట్లుగా ఉండాలని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా…

బిజెపితో పొత్తు పెట్టుకున్న టిడిపి-వైసిపి-జనసేన కూటమిని ఓడించాల్సిందే : వి.శ్రీనివాసరావు

Feb 22,2024 | 13:35

విజయవాడ : రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపితో పొత్తు పెట్టుకున్న టిడిపి-వైసిపి-జనసేన కూటమిని రాబోయే ఎన్నికల్లో ఓడించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గురువారం ఉదయం…

ఇసుక తవ్వకాలపైపొంతనలేని నివేదికలు – సుప్రీంకోర్టుకు నివేదిక అందజేయండి

Feb 21,2024 | 22:35

– కేంద్ర పర్యావరణశాఖకు ఎన్‌జిటి ఆదేశం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలపై ఎన్‌జిటి ఆగ్రహించింది. సామాజిక కార్యకర్త దండా నాగేంద్ర దాఖలు చేసిన పిటిషన్‌పౖౖె విచారణ…

మేనిఫెస్టోల్లో మహిళా సాధికారతను అజెండాగా చేర్చండి

Feb 21,2024 | 22:33

– రాజకీయ పక్షాలకు మహిళా సంఘాల ఐక్యవేదిక వినతులు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతూ నిజమైన మహిళా సాధికారత సాధించేలా రాజకీయ పార్టీలన్నీ…