12 నుంచి అంగన్వాడీల నిరవధిక సమ్మె
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, గ్రాట్యూటీ, పెన్షన్ అమలు చేయాలని కోరుతూ ఈ నెల 8 నుంచి తలపెట్టిన సమ్మెను ఈ నెల 12కు…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, గ్రాట్యూటీ, పెన్షన్ అమలు చేయాలని కోరుతూ ఈ నెల 8 నుంచి తలపెట్టిన సమ్మెను ఈ నెల 12కు…
ప్రజాశక్తి – వన్టౌన్ (ఎన్టిఆర్ జిల్లా)విజయవాడ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానంలో రూ.216 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు గురువారం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. అమ్మవారి…
ఆరు గ్యారంటీలపై రేవంత్ తొలిసంతకం ఎల్బి స్టేడియంలో సిఎంగా ప్రమాణస్వీకారం హాజరైన కాంగ్రెస్ అగ్రనేతలు ప్రగతి భవన్ ఇక మహాత్మా పూలే ప్రజాభవన్ నేటి నుండి ప్రజాదర్బార్లు…
న్యూయార్క్: ప్రఖ్యాత రాజకీయ తత్వవేత్త , భాషావేత్త , బహుముఖ ప్రజ్ఞాశాలి నోమ్ చోమ్స్కీ డిసెంబరు7న 95వ జన్మదినాన్ని జరుపుకున్నారు. ఇప్పటకీి విద్యారంగంలో ఆయన చురుకైన పాత్ర…
ప్రజాశక్తి-ఉక్కునగరం (విశాఖపట్నం) కేంద్ర ప్రభుత్వం ఒంటెద్దు పోకడలు మానుకోవాలని, కార్మికుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని విశాఖ స్టీల్ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట…
ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్ : అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ముకుందాపురం, పెనకచర్ల డ్యాం గ్రామాల పరిధిలోని అటవీ శాఖ భూములను కొందరు ఆక్రమించారని, వారి నుంచి…
ప్రజాశక్తి -మంగళగిరి (గుంటూరు జిల్లా)భవన నిర్మాణ కార్మికుల పక్షాన పోరాడిన క్రమంలో సిపిఎం, సిఐటియు నాయకులపై పోలీసులు మోపిన కేసును కోర్టు కొట్టివేసింది. 2016లో టిడిపి అధికారంలో…
ప్రజాశక్తి-చిలమత్తూరు(బాగేపల్లి) :కర్ణాటక రాష్ట్రం బాగేపల్లి తాలుకాలోని పాతపల్లి గ్రామం బైరేగొల్లహల్లి సమీపంలో మలుపు వద్ద ఓ ప్రయివేటు బస్సు అదుపుతప్పి గురువారం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో…
ప్రజాశక్తి – ఏలూరు, ఉండి మిచౌంగ్ తుపాను బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ.40 వేలు పరిహారమిచ్చి ఆదుకోవాలని, ఈాక్రాప్తో సంబంధం లేకుండా…