వార్తలు

  • Home
  • 12 నుంచి అంగన్‌వాడీల నిరవధిక సమ్మె

వార్తలు

12 నుంచి అంగన్‌వాడీల నిరవధిక సమ్మె

Dec 8,2023 | 09:08

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అంగన్‌వాడీలకు వేతనాలు పెంచాలని, గ్రాట్యూటీ, పెన్షన్‌ అమలు చేయాలని కోరుతూ ఈ నెల 8 నుంచి తలపెట్టిన సమ్మెను ఈ నెల 12కు…

దుర్గగుడి అభివృద్ధి పనులకు సిఎం శంకుస్థాపన

Dec 8,2023 | 09:03

ప్రజాశక్తి – వన్‌టౌన్‌ (ఎన్‌టిఆర్‌ జిల్లా)విజయవాడ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానంలో రూ.216 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు గురువారం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. అమ్మవారి…

పాలకులంకాదు..మీ సేవకులం!

Dec 8,2023 | 09:01

ఆరు గ్యారంటీలపై రేవంత్‌ తొలిసంతకం ఎల్‌బి స్టేడియంలో సిఎంగా ప్రమాణస్వీకారం హాజరైన కాంగ్రెస్‌ అగ్రనేతలు ప్రగతి భవన్‌ ఇక మహాత్మా పూలే ప్రజాభవన్‌ నేటి నుండి ప్రజాదర్బార్‌లు…

చోమ్‌స్కీ @ 95

Dec 8,2023 | 10:10

న్యూయార్క్‌: ప్రఖ్యాత రాజకీయ తత్వవేత్త , భాషావేత్త , బహుముఖ ప్రజ్ఞాశాలి నోమ్‌ చోమ్‌స్కీ డిసెంబరు7న 95వ జన్మదినాన్ని జరుపుకున్నారు. ఇప్పటకీి విద్యారంగంలో ఆయన చురుకైన పాత్ర…

కేంద్రం ఒంటెద్దు పోకడలు మానుకోవాలి- విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ

Dec 8,2023 | 08:28

ప్రజాశక్తి-ఉక్కునగరం (విశాఖపట్నం) కేంద్ర ప్రభుత్వం ఒంటెద్దు పోకడలు మానుకోవాలని, కార్మికుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట…

ఆక్రమిత అటవీ భూములను పేదలకివ్వండి : సిపిఎం

Dec 8,2023 | 08:27

ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌ : అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ముకుందాపురం, పెనకచర్ల డ్యాం గ్రామాల పరిధిలోని అటవీ శాఖ భూములను కొందరు ఆక్రమించారని, వారి నుంచి…

సిపిఎం, సిఐటియు నాయకులపై కేసు కొట్టివేత

Dec 8,2023 | 08:27

ప్రజాశక్తి -మంగళగిరి (గుంటూరు జిల్లా)భవన నిర్మాణ కార్మికుల పక్షాన పోరాడిన క్రమంలో సిపిఎం, సిఐటియు నాయకులపై పోలీసులు మోపిన కేసును కోర్టు కొట్టివేసింది. 2016లో టిడిపి అధికారంలో…

ప్రైవేటు బస్సు బోల్తా- ఇద్దరు మృతి – పదిమందికి గాయాలు

Dec 8,2023 | 08:27

ప్రజాశక్తి-చిలమత్తూరు(బాగేపల్లి) :కర్ణాటక రాష్ట్రం బాగేపల్లి తాలుకాలోని పాతపల్లి గ్రామం బైరేగొల్లహల్లి సమీపంలో మలుపు వద్ద ఓ ప్రయివేటు బస్సు అదుపుతప్పి గురువారం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో…

జాతీయ విపత్తుగా ప్రకటించండి- సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

Dec 8,2023 | 08:26

ప్రజాశక్తి – ఏలూరు, ఉండి మిచౌంగ్‌ తుపాను బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ.40 వేలు పరిహారమిచ్చి ఆదుకోవాలని, ఈాక్రాప్‌తో సంబంధం లేకుండా…