Food poisoning: 47 మంది విద్యార్థులకు అస్వస్థత
బెంగళూరు : బెంగళూరు మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లోని బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. దీంతో 47 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.…
బెంగళూరు : బెంగళూరు మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లోని బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. దీంతో 47 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.…
అమరావతి : మే 13న కౌరవ మూకను తరిమికొట్టాలని టిడిపి అధినేత చంద్రబాబు ఎక్స్(ట్విటర్)లో శనివారం పోస్టు చేశారు. ప్రశ్నించిన బాధితులపైనే తిరిగి దాడి చేయడం ఎపిలో…
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు శనివారం ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఓ పోస్టు పెట్టారు. ఫిరాయింపులు…
న్యూఢిల్లీ : దేశంలో పేదలు-ముస్లింలు లేకుండా చేయడమే బిజెపి లక్ష్యమని …. సిఎఎను ఇప్పుడెందుకు అమలు చేస్తున్నారో చెప్పాలని పౌరసత్వ సవరణ చట్టం పై ఎంఐఎం అధినేత…
పశ్చిమ బెంగాల్లోని తూర్పు మేదినీపూర్ జిల్లాలో శనివారం ఉదయం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) అధికారుల బృందంపై దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో ఒక అధికారి…
అమరావతి : సిఎం జగన్ ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకొని ఎపి ని నట్టేట ముంచారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శించారు. తాడేపల్లిలోని పూజిత అపార్టుమెంట్…
సిరియాలోని తమ కాన్సులేట్ కార్యాలయంపై అనుమానాస్పద దాడికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్పై దాడికి సన్నద్ధమవుతున్నామని, ఈ విషయంలో కలగజేసుకోవద్దంటూ అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్ సంచలన లేఖ రాసింది. ఇజ్రాయెల్పై…
కరీంనగర్: హుజూరాబాద్లో విషాదం చోటుచేసుకుంది. టిప్పర్ బోల్తాపడి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు యువతులు, ఒక యువకుడు మృతి చెందారు. ఈ సంఘటన హుజూరాబాద్లోని బోర్నపల్లిలో శుక్రవారం…
అల్లూరి : ప్రజాశక్తి వార్త కథనంతో అధికారులు స్పందించారు. ‘ గుబ్బెలుపేటలో పడకేసిన పారిశుధ్యం ‘ అనే వార్త కథనం ప్రజాశక్తిలో ప్రచురితమయ్యింది. దీంతో శనివారం ఉదయం…