వార్తలు

  • Home
  • Food poisoning: 47 మంది విద్యార్థులకు అస్వస్థత

వార్తలు

Food poisoning: 47 మంది విద్యార్థులకు అస్వస్థత

Apr 6,2024 | 11:37

బెంగళూరు : బెంగళూరు మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లోని బాలికల హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్‌ జరిగింది. దీంతో 47 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.…

కౌరవ మూకను తరిమికొట్టాలి : చంద్రబాబు

Apr 6,2024 | 11:36

అమరావతి : మే 13న కౌరవ మూకను తరిమికొట్టాలని టిడిపి అధినేత చంద్రబాబు ఎక్స్‌(ట్విటర్‌)లో శనివారం పోస్టు చేశారు. ప్రశ్నించిన బాధితులపైనే తిరిగి దాడి చేయడం ఎపిలో…

ఆ ఇద్దరు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి: కేటీఆర్‌

Apr 6,2024 | 11:35

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు శనివారం ఎక్స్‌(ట్విట్టర్‌) వేదికగా ఓ పోస్టు పెట్టారు. ఫిరాయింపులు…

సిఎఎను ఇప్పుడెందుకు అమలు చేస్తున్నారో చెప్పాలి : అసదుద్దీన్‌ ఓవైసీ

Apr 6,2024 | 11:28

న్యూఢిల్లీ : దేశంలో పేదలు-ముస్లింలు లేకుండా చేయడమే బిజెపి లక్ష్యమని …. సిఎఎను ఇప్పుడెందుకు అమలు చేస్తున్నారో చెప్పాలని పౌరసత్వ సవరణ చట్టం పై ఎంఐఎం అధినేత…

పశ్చిమబెంగాల్‌లో ఎన్‌ఐఎ అధికారులపై దాడి

Apr 6,2024 | 11:17

పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మేదినీపూర్‌ జిల్లాలో శనివారం ఉదయం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) అధికారుల బృందంపై దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో ఒక అధికారి…

ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకొని ఎపిని నట్టేట ముంచారు : లోకేశ్‌

Apr 6,2024 | 11:13

అమరావతి : సిఎం జగన్‌ ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకొని ఎపి ని నట్టేట ముంచారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ విమర్శించారు. తాడేపల్లిలోని పూజిత అపార్టుమెంట్‌…

ఇజ్రాయెల్‌పై దాడి చేస్తాం.. అమెరికాకు ఇరాన్‌ సంచలన లేఖ

Apr 6,2024 | 10:59

సిరియాలోని తమ కాన్సులేట్‌ కార్యాలయంపై అనుమానాస్పద దాడికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్‌పై దాడికి సన్నద్ధమవుతున్నామని, ఈ విషయంలో కలగజేసుకోవద్దంటూ అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్‌ సంచలన లేఖ రాసింది. ఇజ్రాయెల్‌పై…

హుజూరాబాద్‌లో విషాదం.. టిప్పర్‌ బోల్తాపడి ముగ్గురు మృతి

Apr 6,2024 | 10:33

కరీంనగర్‌: హుజూరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. టిప్పర్‌ బోల్తాపడి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు యువతులు, ఒక యువకుడు మృతి చెందారు. ఈ సంఘటన హుజూరాబాద్‌లోని బోర్నపల్లిలో శుక్రవారం…

ప్రజాశక్తి వార్త కథనంపై అధికారుల స్పందన

Apr 6,2024 | 08:43

అల్లూరి : ప్రజాశక్తి వార్త కథనంతో అధికారులు స్పందించారు. ‘ గుబ్బెలుపేటలో పడకేసిన పారిశుధ్యం ‘ అనే వార్త కథనం ప్రజాశక్తిలో ప్రచురితమయ్యింది. దీంతో శనివారం ఉదయం…