వార్తలు

  • Home
  • మోడీ దిగొచ్చే వరకూ ఉక్కు పోరాటం

వార్తలు

మోడీ దిగొచ్చే వరకూ ఉక్కు పోరాటం

Dec 27,2023 | 20:38

– జిందాల్‌తో ఒప్పందాన్ని బహిరంగ పర్చాలి : సిహెచ్‌.నర్సింగరావు, ఆదినారాయణ – జివిఎంసి వద్ద వెయ్యి రోజులకు చేరుకున్న స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ దీక్షలు – విశాఖలో భారీ…

జనసేనలోకి వైసిపి ఎమ్మెల్సీ వంశీకృష్ణ

Dec 27,2023 | 20:43

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :వైసిపి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ చెన్నుబోయిన వంశీకృష్ణయాదవ్‌.. జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ సమక్షంలో బుధవారం జనసేనలో చేరారు. ఈ సందర్భంగా…

విద్యారంగ పరిరక్షణకు మరిన్ని పోరాటాలు

Dec 27,2023 | 20:41

-విద్వేషాన్ని నింపేలా ఎన్‌ఇపి -కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు జగన్‌ సర్కారు మద్దతు -ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభలో మాజీ ఎంఎల్‌సి బాలసుబ్రమణ్యం ప్రజాశక్తి- అల్లూరి సీతారామరాజు…

అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలి -ముఖ్యమంత్రికి వామపక్ష పార్టీల లేఖ

Dec 27,2023 | 21:27

– దేశంలో వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితుల ప్రస్తావన ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :అంగన్‌వాడీల గ్రాట్యుటీ, వేతన పెంపు అంశాన్ని వెంటనే పరిగణనలోకి తీసుకుని సమస్యను…

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం

Dec 27,2023 | 21:36

-అమలాపురానికి చెందిన ఐదుగురు దుర్మరణం -మృతులు ముమ్మిడివరం ఎంఎల్‌ఎ సతీష్‌ చిన్నాన్న కుటుంబ సభ్యులు ప్రజాశక్తి- అమలాపురం, ముమ్మిడివరం :అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో…

తాత్కాలిక రెజ్లింగ్‌ కమిటీని నియమించిన భారత ఒలింపిక్‌ సమాఖ్య

Dec 27,2023 | 17:43

న్యూఢిల్లీ  :   భారత రెజ్లింగ్‌ సమాఖ్య (ఐఒసి) తాత్కాలిక రెజ్లింగ్‌ బాడీ (అడహక్‌ కమిటీ)ని నియమిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. రెజ్లర్ల ఆందోళనలకు తలగ్గిన కేంద్రం డబ్ల్యుఎఫ్‌ఐకి ఎన్నికైన…

జాతీయ స్థాయిలో పీజీ ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల

Dec 27,2023 | 17:28

ఢిల్లీ : జాతీయస్థాయిలో విశ్వవిద్యాలయాల్లో పీజీ ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)-2024కు నోటిఫికేషన్ విడుదలైంది. డిసెంబరు 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ…

విద్యారంగ పరిరక్షణకు మరిన్ని పోరాటాలు : మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం

Dec 27,2023 | 18:03

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : విద్యారంగ పరిరక్షణకు ఎస్ఎఫ్ఐ భవిష్యత్ లో మరిన్ని పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. 24వ…

దీక్ష శిబిరం తొలగింపుపై సిపిఎం రాష్ట్ర కమిటీ ఖండన

Dec 27,2023 | 17:27

ప్రజాశక్తి-విజయవాడ : అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుండా దౌర్జన్యంగా విజయవాడలో దీక్ష శిబిరాన్ని పోలీసులు తొలగించడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ ఖండించింది.  అంగన్వాడీలపై లాఠీచార్జి చేయటాన్ని ఖండించింది. ఈ…