మార్చి 9 తర్వాతే లోక్సభ ఎన్నికల షెడ్యూల్..
న్యూఢిల్లీ : 2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను మార్చి 9 తర్వాత ప్రక టించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు మంగళవారం తెలిపాయి. 18వ లోక్సభ…
న్యూఢిల్లీ : 2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను మార్చి 9 తర్వాత ప్రక టించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు మంగళవారం తెలిపాయి. 18వ లోక్సభ…
కరీంనగర్: కరీంనగర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం సుభాష్ నగర్లోని పూరి ఇళ్లలో భారీగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి దాదాపు ఐదు ఇళ్లలో…
ధర్మాజీగూడెం (ఏలూరు జిల్లా) : కాలం చెల్లిన ఆర్టిసి బస్సును ప్రయాణీకులు, విద్యార్థులే తోసుకుంటూ నడిపిన వైనం మంగళవారం ధర్మాజీగూడెంలో జరిగింది. ఏలూరు డిపోకు చెందిన ఆర్టీసీ…
భోపాల్ : తాను బిజెపిలో చేరడం లేదని, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ తెలిపారు. ఆయన కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు మూడు…
హైదరాబాద్: నార్సింగ్ ఔటర్ రింగ్ రోడ్డుపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు అదుపుతప్పి ఓఆర్ఆర్ పైనుంచి కిందపడటంతో ఇద్దరు మృతి చెందారు.…
మరో ముగ్గురికి జీవిత ఖైదు యాన్గాంన్ (మయన్మార్) : మయన్మార్లో ముగ్గురు సైనిక ఉన్నతాధికారులకు అక్కడి జుంటా ప్రభుత్వం మరణశిక్ష విధించింది. మయన్మార్-చైనా సరిహద్దుల్లో ఉన్న లౌక్కై…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : భూమిని గుర్తించే ప్రక్రియలో 1996లో టిఎన్ గోదావర్మన్ తిరుమల్పాడ్ తీర్పులో పేర్కొన్న ‘అటవీ’ నిర్వచనం ప్రకారం.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తప్పనిసరిగా…
పుదుచ్చేరి : రేషన్ షాపులను పునఃప్రారంభించాలని డిమాండ్ చేస్తూ పుదుచ్చేరిలో రాత్రి, పగలు మొత్తం రోజంతా సిపిఎం ఆందోళన నిర్వహించింది. ఇక్కడి కొక్కు పార్క్ వద్ద…
పెరుగుతున్న ఆకలి కేకలు అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతం రఫా : యునిసెఫ్ ఇజ్రాయిల్ ఆక్రమణలకు ముగింపు పలకాలి అంతర్జాతీయ న్యాయ స్థానంలో పాలస్తీనా డిమాండ్ ది…