వార్తలు

  • Home
  • మార్చి 9 తర్వాతే లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌..

వార్తలు

మార్చి 9 తర్వాతే లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌..

Feb 20,2024 | 11:40

న్యూఢిల్లీ   :    2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను మార్చి 9 తర్వాత ప్రక టించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు మంగళవారం తెలిపాయి. 18వ లోక్‌సభ…

కరీంనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఐదు ఇళ్లలో గ్యాస్‌ సిలిండర్లు పేలుడు

Feb 20,2024 | 11:36

కరీంనగర్‌: కరీంనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం సుభాష్‌ నగర్‌లోని పూరి ఇళ్లలో భారీగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి దాదాపు ఐదు ఇళ్లలో…

ఇది కాలం చెల్లిన బస్సు..!

Feb 20,2024 | 11:31

ధర్మాజీగూడెం (ఏలూరు జిల్లా) : కాలం చెల్లిన ఆర్‌టిసి బస్సును ప్రయాణీకులు, విద్యార్థులే తోసుకుంటూ నడిపిన వైనం మంగళవారం ధర్మాజీగూడెంలో జరిగింది. ఏలూరు డిపోకు చెందిన ఆర్టీసీ…

నేను పార్టీ మారడం లేదు : మధ్యప్రదేశ్‌ మాజీ సిఎం కమల్‌నాథ్‌

Feb 20,2024 | 11:18

భోపాల్‌ :     తాను బిజెపిలో చేరడం లేదని, కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతానని మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ తెలిపారు. ఆయన కాంగ్రెస్‌ పార్టీని వీడుతున్నట్లు మూడు…

ఓఆర్‌ఆర్‌ పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇరువురు మృతి

Feb 20,2024 | 11:15

హైదరాబాద్‌: నార్సింగ్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు అదుపుతప్పి ఓఆర్‌ఆర్‌ పైనుంచి కిందపడటంతో ఇద్దరు మృతి చెందారు.…

ముగ్గురు సైనిక ఉన్నతాధికారులకు మరణశిక్ష

Feb 20,2024 | 11:13

 మరో ముగ్గురికి జీవిత ఖైదు యాన్‌గాంన్‌ (మయన్మార్‌) :   మయన్మార్‌లో ముగ్గురు సైనిక ఉన్నతాధికారులకు అక్కడి జుంటా ప్రభుత్వం మరణశిక్ష విధించింది. మయన్మార్‌-చైనా సరిహద్దుల్లో ఉన్న లౌక్కై…

సుప్రీం తీర్పు ప్రకారమే ‘అటవీ’ నిర్వచనం : సిజెఐ ధర్మాసనం

Feb 20,2024 | 11:07

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :    భూమిని గుర్తించే ప్రక్రియలో 1996లో టిఎన్‌ గోదావర్మన్‌ తిరుమల్‌పాడ్‌ తీర్పులో పేర్కొన్న ‘అటవీ’ నిర్వచనం ప్రకారం.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తప్పనిసరిగా…

రేషన్‌ షాపులు పునఃప్రారంభించాలని పుదుచ్చేరిలో సిపిఎం ఆందోళన

Feb 20,2024 | 11:02

పుదుచ్చేరి :    రేషన్‌ షాపులను పునఃప్రారంభించాలని డిమాండ్‌ చేస్తూ పుదుచ్చేరిలో రాత్రి, పగలు మొత్తం రోజంతా సిపిఎం ఆందోళన నిర్వహించింది. ఇక్కడి కొక్కు పార్క్‌ వద్ద…

29వేలు దాటిన పాలస్తీనా మృతులు

Feb 20,2024 | 10:58

 పెరుగుతున్న ఆకలి కేకలు అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతం రఫా : యునిసెఫ్‌ ఇజ్రాయిల్‌ ఆక్రమణలకు ముగింపు పలకాలి అంతర్జాతీయ న్యాయ స్థానంలో పాలస్తీనా డిమాండ్‌ ది…