వార్తలు

  • Home
  • యువతలో ఉత్సాహాన్ని నింపిన యువశక్తి సదస్సు

వార్తలు

పీవీ భారత రత్న పై రేవంత్‌ రెడ్డి ట్వీట్‌..!

Feb 9,2024 | 15:13

హైదారాబాద్‌: మాజీ ప్రధాని తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకి భారతరత్న ఇవ్వడం మీద తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఒక పోస్ట్‌ చేశారు. ట్విట్టర్‌ వేదికగా ఆయన…

సిలిండర్లలో గంజాయి తరలింపు..

Feb 9,2024 | 14:59

హైదరాబాద్‌: ఆంధ్ర ప్రదేశ్‌ నుంచి ఉత్తర ప్రదేశ్‌ కు ఆగ్రాకు కార్లలో ఎలాంటి అనుమానం రాకుండా గ్యాస్‌ సిలిండర్‌లలో గంజాయి నింపి తరలిస్తుండగా మేడ్చల్‌ నేషనల్‌ హైవేపై…

రాజ్యసభలో క్షమాపణలు చెప్పిన జయాబచ్చన్‌

Feb 9,2024 | 15:14

న్యూఢిల్లీ : సమాజ్‌వాదీ పార్టీ ఎంపి జయాబచ్చన్‌ రాజ్యసభలో చేతులు జోడించి మరీ సభ్యులకు క్షమాపణలు చెప్పారు. సభలో కొన్ని సందర్భాలలో జయాబచ్చన్‌ ఆవేశంగా మాట్లాడుతుంటారు. ఇటీవల…

ఎప్పుడూ ప్రజల బాగోగుల గురించే చంద్రబాబు ఆలోచన : నారా భువనేశ్వరి

Feb 9,2024 | 14:50

నందిగామ: టిడిపి అధినేత చంద్రబాబు ఆలోచనలు ఎప్పుడూ ప్రజల బాగోగుల గురించేనని ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. ‘నిజం గెలవాలి’ యాత్రలో భాగంగా ఎన్టీఆర్‌ జిల్లా…

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తాపడి పది మందికి గాయాలు

Feb 9,2024 | 14:40

ఖమ్మం : ఖమ్మం జిల్లా మద్దులపల్లి వద్ద ఓ ప్రైవేటు ట్రావెల్‌ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, మరో తొమ్మిది మందికి…

రాష్ట్ర‌స్థాయి ‘ఆడుదాం ఆంధ్రా’ను ప్రారంభించిన మంత్రి రోజా

Feb 9,2024 | 14:37

ఈనెల 13న ముగింపు వేడుకలు.. హాజరుకానున్న సీఎం జగన్‌ ఉత్తమ క్రీడాకారులకు జాతీయ అకాడమీలో శిక్షణ  ఆడుదాం ఆంధ్రా కిట్‌లపై సీఎం ఫోటో వేస్తే తప్పేంటి? :…

తిరుమలలో కొనసాగుతున్న యాత్రికుల రద్దీ

Feb 9,2024 | 14:35

తిరుమల : వేంకటేశ్వస్వామి కొలువుదీరిన తిరుమలలో యాత్రికుల సందడి కొనసాగుతుంది. శుక్రవారం 22 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని యాత్రికులకు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని చెప్పారు.…

మాజీ ప్రధాని పీవీకి భారత రత్న.. సీఎం జగన్‌ హర్షం

Feb 9,2024 | 14:28

తాడేపల్లి: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించడంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ”పీవీ నరసింహారావు రాజనీతిజ్ఞుడు, ఉన్నత రాజకీయ, నైతిక విలువలు…