టిఎంసి నేత నివాసంలో ఐటి సోదాలు
కోల్కతా : బిజెపిప్రభుత్వేతర రాష్ట్రాల్లో కేంద్రం దాడులు కొనసాగుతున్నాయి. పశ్చిమబెంగాల్లో టిఎంసి నేత స్వరూప్ బిస్వాస్ నివాసంపై ఐటి అధికారులు బుధవారం దాడులు చేపట్టారు. నగరంలోని స్వరూప్కు…
కోల్కతా : బిజెపిప్రభుత్వేతర రాష్ట్రాల్లో కేంద్రం దాడులు కొనసాగుతున్నాయి. పశ్చిమబెంగాల్లో టిఎంసి నేత స్వరూప్ బిస్వాస్ నివాసంపై ఐటి అధికారులు బుధవారం దాడులు చేపట్టారు. నగరంలోని స్వరూప్కు…
చదలవాడకు టికెట్ కేటాయించాలని డిమాండ్ ప్రజాశక్తి-పల్నాడు : చదలవాడకు నరసరావుపేట టికెట్ కేటాయించాలని టిడిపి నేత నరసరావుపేట మార్కెట్ యార్డ్ కమిటీ మాజీ చైర్మన్ పులిమి వెంకట…
ప్రజాశక్తి-తిరుమల : తిరుమలలో నేటి నుంచి ఐదు రోజుల పాటు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు జరగనున్నాయని టిటిడి తెలిపింది. ఆలయం పక్కనే ఉన్న పుష్కరిణిలో స్వామి వారు…
హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ కేసులో హైదరాబాద్ వ్యాపారవేత్త అభిషేక్ బోయినపల్లికి బెయిల్ మంజూరైంది. ఐదు వారాల మధ్యంతర బెయిల్ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. అభిషేక్ భార్య…
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్గా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్భవన్లో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రస్తుతం ఝార్ఖండ్…
అభివృద్ధిలో భాగస్వాములైన ఉద్యోగులనూ వేధించారు ప్రజాశక్తి-అమరావతి : జగన్ అరాచకపాలనతో ఎపి బ్రాండ్ దెబ్బతిందని, జె-ట్యాక్స్, కక్షపూరిత విధానాల కారణంగా రాష్ట్రానికి ఆదాయం సమకూర్చే అమర్ రాజా…
చెన్నై : తమిళనాడులో అధికార డిఎంకె అభ్యర్థుల జాబితా, ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. మొదటి దశ లోక్సభ ఎన్నికల షెడ్యూల్లో తమిళనాడులోని మొత్తం 39…
న్యూఢిల్లీ : టిఎంసి మాజీ లోక్సభ సభ్యురాలు మహువా మొయిత్రాపై ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) విచారణ చేపట్టనుంది. ఆరు నెలల్లోగా నివేదికను సమర్పించాల్సిందిగా…
హైదరాబాద్: సీపీఐ జాతీయ కార్యదర్శి త్రీవ గాయానికి గురయ్యారు. ఈ నెల 16వ తేదీన ఓ వివాహ వేడుకకు హాజరైన ఆయన వేదిక ఎక్కబోతుండగా.. జారిపడ్డారు. అయితే…