వార్తలు

  • Home
  • మేడారం జాతరకు ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే..!

వార్తలు

మేడారం జాతరకు ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే..!

Feb 17,2024 | 15:01

తెలంగాణ: తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారక్క జాతర ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి తెలిపారు. జాతర సందర్భంగా ఫిబ్రవరి 21 నుంచి…

మాయ మాటలతో గద్దెనెక్కి.. రాష్ట్రాన్ని పదేళ్లు వెనక్కి నెట్టిన జగన్‌ : లోకేష్‌

Feb 17,2024 | 16:15

ప్రజాశక్తి – లక్కవరపుకోట (విజయనగరం) : ప్రజలకు మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిన జగన్మోహన్‌ రెడ్డికి అధికారం రాగానే అహంకారం పెరిగిందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి…

రవాణాశాఖలో భారీగా బదిలీలు.. ఉత్తర్వులు జారీ

Feb 17,2024 | 15:45

హైదరాబాద్‌: తెలంగాణ రవాణా శాఖను ప్రభుత్వం ప్రక్షాళన చేసింది. మొదటిసారి శాఖలోని ప్రతీ అధికారి బదిలీ కోసం రవాణాశాఖ ప్రత్యేక జీవో విడుదల చేసింది. శాఖలోని అన్నిస్థాయిల్లోని…

కీసరలో అప్పుల బాధతో దంపతులు ఆత్మహత్య

Feb 17,2024 | 15:36

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి : జిల్లా పరిధిలోని కీసరలో విషాదం నెలకొంది. దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల బాధతో దంపతులు సురేశ్‌(48), భాగ్య(45) ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.…

కమల్‌నాథ్‌ కాంగ్రెస్‌ను వీడనున్నారా?

Feb 17,2024 | 15:38

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌ మాజీ సిఎం కమల్‌నాథ్‌, అతని కుమారుడు నఖుల్‌ నాథ్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడనున్నారా? అంటే అవుననే వార్తలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా…

బీజేపీతో జనసేన, టీడీపీ పొత్తు..వారికే కాదు రాష్ట్రానికే అరిష్టం..! : సిపిఐ రామకృష్ణ

Feb 17,2024 | 15:24

కర్నూల్‌: టీడీపీ-జనసేన మధ్య పొత్తు కొనసాగుతుండగా.. బీజేపీతో పొత్తు వ్యవహారం తేలాల్సి ఉంది.. అయితే, బీజేపీతో జనసేన, టీడీపీ పొత్తు.. వారికే కాదు రాష్ట్రానికి కూడా అరిష్టం…

ఛలో విజయవాడకు అనుమతులు లేవు.. అమల్లో 144 సెక్షన్‌

Feb 17,2024 | 15:15

అమరావతి: సీపీఎస్‌ ఉద్యోగులు ఇవాళ, రేపు తలపెట్టిన ఛలో విజయవాడకు అనుమతులు లేవని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఛలో విజయవాడ నిర్వహణకు సిద్ధమైతే చట్టపర చర్యలుంటాయని హెచ్చరించారు.…

ఆటో డ్రైవర్‌లకు ప్రమాద బీమా పత్రాలు అందజేసిన కేటీఆర్‌

Feb 17,2024 | 14:51

హైదరాబాద్‌ : తెలంగాణ భవన్‌లో తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌…

తప్పులను కప్పిపుచ్చుకునేందుకు బిఆర్‌ఎస్‌ తీవ్ర ప్రయత్నం : రేవంత్‌ రెడ్డి

Feb 17,2024 | 14:38

హైదరాబాద్‌: నీటిపారుదల రంగంపై తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసింది. దీనిపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ”నీటిపారుదల రంగంపై విపక్షాలు అభిప్రాయం…