తమిళ జాలర్లపై దాడులు, అరెస్ట్పై ప్రధానికి స్టాలిన్ లేఖ
చెన్నై : కొంతకాలంగా శ్రీలంక జలాల్లో వేటకు వెళ్లిన తమిళ జాలర్లను అరెస్టు చేయడం.. వారిపై దాడులకు జరుగుతుండడంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. దీనిపై ఆయన…
చెన్నై : కొంతకాలంగా శ్రీలంక జలాల్లో వేటకు వెళ్లిన తమిళ జాలర్లను అరెస్టు చేయడం.. వారిపై దాడులకు జరుగుతుండడంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. దీనిపై ఆయన…
తిరువనంతపురం : దేశంలోనే అత్యన్నత పౌర పురస్కారమైన ‘భారత రత్న’ను కూడా బిజెపి ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు ఉపయోగించుకోవడం సిగ్గుచేటు అని సిపిఎం ప్రధానకార్యదర్శి సీతారాం…
తిరువనంతపురం : రాకెట్లు, అంతరిక్ష నౌకలను రూపొందించి, ప్రయోగించేందుకు బహుళజాతి కంపెనీలకు భారత్ అంతర్జాతీయ కేంద్రంగా మారగల సత్తా వుందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ శనివారం వ్యాఖ్యానించారు.…
చరణ్సింగ్, స్వామినాథన్ల ఆశయాల అమలేది ? కనీస మద్దతు ధర ఇవ్వకుండా మోసగిస్తున్న మోడీ సర్కార్ అశయాలు నెరవేర్చకుండా అవార్డులివ్వడమంటే అవహేళన చేయడమే ఎఐకెఎస్, ఎస్కెఎం విమర్శ…
ఉత్తరాఖండ్ అధికారుల అమానుషం మసీదు, మదర్సా కూల్చివేత హింసాకాండలో ఐదుగురు మృతి డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లోని హల్ద్వానీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రెండు రోజుల క్రితం నగరంలోని…
నెలాఖరు కల్లా శిక్షణ పూర్తి ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ త్వరలో ప్రకటించనున్న నేపథ్యంలో అన్ని రకాల బృందాలకు శిక్షణా కార్యక్రమాలు…
అంబాలా/పాటియాలా : ఓ వైపు డిమాండ్ల సాధన కోసం ఈ నెల 13న ‘ఢిల్లీ ఛలో’ కార్యక్రమానికి రైతులు సన్నద్ధమవుతుంటే మరోవైపు దానిని అడ్డుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.…
ఎస్ఎఫ్ఐ విద్యార్థులపై దాడి – పలువురికి గాయాలు న్యూఢిల్లీ : జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో బిజెపి అనుబంధ విద్యార్థి సంఘం ఎబివిపి మరోమారు కండకావరాన్ని ప్రదర్శించింది. గుర్తింపు…
సత్వరమే జిఓలు ఇవ్వాలిఎపి ఆశా వర్కర్స్ యూనియన్ డిమాండ్ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఆశా వర్కర్ల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో పలు…