రాబోయే ఎన్నికలలో పోటి చేస్తా : మంత్రి రోజా
ప్రజాశక్తి-నగరి : తిరుపతి : తనకు ఈ సారి టికెట్ రాదని కొంతమంది ప్రచారం చేసి శునకానందం పొందుతున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే రోజా. ప్రభుత్వం చేపట్టిన గడపగడపకు…
ప్రజాశక్తి-నగరి : తిరుపతి : తనకు ఈ సారి టికెట్ రాదని కొంతమంది ప్రచారం చేసి శునకానందం పొందుతున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే రోజా. ప్రభుత్వం చేపట్టిన గడపగడపకు…
హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడు, వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైకి కోర్టు బెయిల్ ఇచ్చింది. భార్య అనారోగ్యంతో ఉందంటూ బెయిల్ కోసం పిళ్లై…
అలహాబాద్ : జ్ఞానవాపి కేసులో మసీదు కమిటీ దాఖలు చేసిన అన్ని పిటిషన్లను అలహాబాద్ హైకోర్టు మంగళవారం తిరస్కరించింది. ఈ కేసుపై విచారణను ఆరు నెలల్లోగా…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : యువగళం ముగింపు సభకు ఐదు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశామని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తెలిపారు. నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర…
అమరావతి : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ … అంగన్వాడీలు చేపట్టిన సమ్మె మంగళవారానికి ఎనిమిదో రోజుకు చేరుకుంది. రోజురోజుకూ ఆందోళన తీవ్రరూపం దాల్చుతోంది. …
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీకి వెళ్తున్నారు. తన పర్యటనలో భాగంగా పార్టీ ముఖ్య నేతలు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ,…
తాడేపల్లికి క్యూ కట్టిన ఎమ్మెల్యేలు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో 2024 ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక కసరత్తును వైసిపి ముమ్మరం చేసింది. ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో…
పొత్తు నేపథ్యంలో టిడిపి నేతల్లో గుబులు జనసేన ఎన్ని అడుగుతుందనే ఆందోళన ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి, జనసేన పొత్తు నేపథ్యంలో టిడిపిలో అసెంబ్లీ టిక్కెట్లు ఆశిస్తున్న…
ఆరోగ్యశ్రీని భ్రష్టు పట్టించిన మాజీ ఎమ్మెల్యే కుమారుడు అశోక్రెడ్డి వైసిపి రెబల్ నేత పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డి ఆరోపణ ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్: వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మార్కాపురం…