వార్తలు

  • Home
  • ఆ రేవ్‌ పార్టీలో సినీ నటి హేమ కూడా : సిపి దయానంద్‌

వార్తలు

ఆ రేవ్‌ పార్టీలో సినీ నటి హేమ కూడా : సిపి దయానంద్‌

May 21,2024 | 15:23

బెంగళూరు : బెంగళూరులో పోలీసులు ఓ రేవ్‌ పార్టీని భగం చేయడం తెలిసిందే. దీనికి సంబంధించిన వివరాలను బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌ దయానంద్‌ మీడియాకు తెలియజేశారు. ఈ…

200 మందిని రిస్క్‌లో పడేసిన హెచ్‌ఐవీ బాధితురాలు

May 21,2024 | 14:38

 హెల్త్‌ అలర్ట్‌ ప్రకటించిన అధికారులు అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో 200 మందిని రిస్క్‌లో పడేసింది హెచ్‌ఐవీ బాధితురాలు. తన ద్వారా హెచ్‌ఐవీ మిగతా వారికి అంటుతుందని తెలిసిన…

31 వరకు మనీశ్‌ సిసోడియా జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు

May 21,2024 | 14:22

ఢిల్లీ :మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా జ్యుడీషియల్‌ కస్టడీని ఢిల్లీ హైకోర్టు ఈ నెల 31 వరకు…

ఆంధ్ర యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో రెడ్‌ జోన్‌ అమలు

May 21,2024 | 14:18

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు విశాఖపట్నం పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధించి జరిగిన సార్వత్రిక ఎన్నికల ఈవిఎం బాక్స్‌లను త్రీ…

టీడీపీ నేతలపై దాడి చేసినవారిని వెంటనే అరెస్ట్‌ చేయాలి : బోండా ఉమామహేశ్వర రావు

May 21,2024 | 14:07

మంగళగిరి (గుంటూరు) : టీడీపీ నేతలపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు డిమాండ్‌ చేశారు. మంగళవారం ఉదయం…

కౌంటింగ్‌ పూర్తయ్యేవరకు సెలవులు అడగొద్దు : ఎస్పీ మల్లికా గార్గ్‌

May 21,2024 | 13:42

ప్రజాశక్తి-గుంటూరు : కౌంటింగ్‌ పూర్తయ్యేవరకు సెలవులు అడగొద్దు అని పల్నాడులో పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ మల్లికా గార్గ్‌ స్పష్టం చేశారు. జిల్లాలో మూలమూలలా పోలీసులు కార్డెన్‌…

మహిళ కడుపులో 570 రాళ్ళు..

May 21,2024 | 13:19

ఆపరేషన్‌ చేసి తొలగించిన వైద్యులు ప్రజాశక్తి-అమలాపురం : ఓ మహిళ కడుపులో నుంచి 570 రాళ్లను ఆపరేషన్‌ చేసి వైద్యులు తొలగించారు. ఈ అరుదైన ఆపరేషన్‌ ను…

విజయనగరం ఆర్టీసీలో హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ శిక్షణ దరఖాస్తులకు ఆహ్వానం

May 21,2024 | 13:18

ప్రజాశక్తి-విజయనగరం కోట : ఆర్టీసీలో హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డి పి టి ఓ, సి. హెచ్‌. అప్పలనారాయణ తెలిపారు. మంగళవారం విజయనగరం…

‘2024 ఎన్నికల్లో ఇదే బెస్ట్‌ ఫొటో : ఆనంద్‌ మహీంద్ర

May 21,2024 | 13:00

అమరావతి : ‘2024 ఎన్నికల్లో ఇదే బెస్ట్‌ ఫొటో… అంటూ … కార్పొరేట్‌ దిగ్గజం ఆనంద్‌ మహీంద్ర పెట్టిన పోస్టు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.…