వార్తలు

  • Home
  • Lok Sabha polls: కేవలం 8శాతం మంది మహిళా అభ్యర్థులే..

వార్తలు

Lok Sabha polls: కేవలం 8శాతం మంది మహిళా అభ్యర్థులే..

Apr 28,2024 | 18:42

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల మొదటి రెండు దశల్లో మొత్తం 2,823 మంది అభ్యర్థులలో కేవలం 8 శాతం మాత్రమే పోటీపడ్డారు. ఇది దేశంలో పాతుకుపోయి లింగవివక్షను…

Sharad Pawar: ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తోన్న బిజెపి

Apr 28,2024 | 17:33

ముంబయి :    బిజెపి నియంతృత్వంతో వ్యవహరిస్తూ.. ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తోందని ఎన్‌సిపి (ఎస్‌పి) అధ్యక్షుడు శరద్‌ పవార్‌ ధ్వజమెత్తారు. ఆదివారం బారామతి లోక్‌సభ నియోజకవర్గంలో భాగమైన…

ఎపిలో రూ.14కోట్ల విలువైన 66 కేజీల బంగారం స్వాధీనం

Apr 28,2024 | 16:53

అమరావతి :    ఎపిలో పోలీసుల తనిఖీల్లో 14 కోట్ల విలువైన 66 కేజీల బంగారాన్ని ఆదివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ-హైదరాబాద్‌ వెళ్లే జాతీయ రహదారి…

ట్రోలర్స్‌పై ఘాటుగా స్పందించిన యుపి టాపర్

Apr 28,2024 | 16:37

లక్నో :    యుపిలో పదవ తరగతి బోర్డ్‌ పరీక్షల్లో 98.5 శాతం మార్కులతో అగ్రస్థానంలో నిలిచిన ప్రాచీ నిగమ్‌ ఆదివారం తనపై వస్తున్న ట్రోల్స్‌పై ఘాటుగా…

సమస్యాత్మకమైన పోలింగ్‌ కేంద్రాల్లో జిల్లా పోలీస్‌ అబ్జర్వర్‌ పరిశీలన

Apr 28,2024 | 16:15

ప్రజాశక్తి-వేటపాలెం (బాపట్ల) : సమస్యాత్మకమైన పోలింగ్‌ కేంద్రాలను జిల్లా పోలీస్‌ అబ్జర్వర్‌ కెప్టెన్‌ ఎంకే.అయ్యప్ప ఆదివారం పరిశీలించారు. మండల పరిధిలోని పందిళ్ళపల్లి రామన్నపేట గ్రామాల్లో ఉన్న 8…

ఆప్‌ ప్రచార గీతంపై ఇసి నిషేధం : ఢిల్లీ మంత్రి అతిషీ

Apr 28,2024 | 16:06

న్యూఢిల్లీ  :   తమ పార్టీ లోక్‌సభ ప్రచార  గీతంపై  ఎన్నికల సంఘం (ఇసి) నిషేధం విధించినట్లు ఆప్‌ ఆదివారం పేర్కొంది. ఇది అధికార బిజెపి, కేంద్ర దర్యాప్తు…

అల్లూరి ఎంపి అభ్యర్థి పి.అప్పలనరసని గెలిపిద్దాం : సిపిఎం నేతలు

Apr 28,2024 | 16:04

ప్రజాశక్తి-హుకుంపేట (అల్లూరి) : హుకుంపేట మండలంలోని పట్టం పంచాయతీ బూరువలస, అమనగిరి గ్రామాల్లో పర్యటించి ఎంపి అభ్యర్థి అప్పలనర్శ గెలిపించాలని ఆదివారం ప్రచారం చేపట్టారు. ముందుగా రెండు…

ఇరాక్‌లో దారుణం – సోషల్‌ మీడియా స్టార్‌ దారుణహత్య

Apr 28,2024 | 15:39

ఇరాక్‌ : ఇరాక్‌లో దారుణం జరిగింది. బాగ్దాద్‌లోని సోషల్‌ మీడియా స్టార్‌ హత్యకు గురయ్యారు. టిక్‌టాక్‌లో ఉమ్‌ ఫహాద్‌గా ప్రజాదరణ పొందిన ఆమెకు లక్షల మంది ఫాలోవర్లు…

శంషాబాద్‌ విమానాశ్రయంలో చిరుత సంచారం

Apr 28,2024 | 15:26

హైదరాబాద్‌ :    శంషాబాద్‌ విమానాశ్రయంలో చిరుత కలకలం రేపింది. ఆదివారం తెల్లవారుజామున విమానాశ్రయ పెట్రోలింగ్‌ సిబ్బంది రన్‌వైపై చిరుతను గుర్తించారు. వెంటనే విమానాశ్రయ సిబ్బంది అటవీశాఖ…