వార్తలు

  • Home
  • రూ.570 కోట్ల విలువైన ఎలక్టోరల్‌ బాండ్‌లు విక్రయం

వార్తలు

అనుకోని ప్రధాని.. అరుదైన పురస్కారం..!

Feb 10,2024 | 10:41

న్యూఢిల్లీ : దక్షిణాది నుంచి, మరీ ముఖ్యంగా తెలుగు గడ్డ నుంచి దేశంలోనే సర్వశక్తివంతమైన ప్రధాని పదవిని అధిష్టించిన వ్యక్తిగా పాములపర్తి వెంకట నరసింహారావు (పివి నరసింహరావు)…

ఉత్తరాఖండ్‌ హింసాకాండలో ఐదుకు చేరిన మరణాల సంఖ్య

Feb 10,2024 | 10:35

ముగ్గురి పరిస్థితి విషమం అల్లరి మూకలపై జిల్లా మేజిస్ట్రేటు ఆరోపణలు గాయపడిన పోలీసులతో సీఎం పుష్కర్‌సింగ్‌ ధమీ భేటీ డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో చెలరేగిన హింసలో…

ఇండో-పసిఫిక్‌, పశ్చిమాసియా పరిస్థితులపై ఆస్ట్రేలియాలో విదేశాంగ మంత్రి జైశంకర్‌ చర్చలు

Feb 10,2024 | 10:32

పెర్త్‌ : ఆస్ట్రేలియాతో ద్వైపాక్షిక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌ శుక్రవారం చర్చలు జరిపారు. హిందూ మహాసముద్ర ప్రాంత దేశాల పరిస్థితులపై…

వ్యవసాయ విధానాలపై స్పెయిన్‌లో భగ్గుమన్న రైతాంగం

Feb 10,2024 | 10:30

నాల్గవ రోజు ట్రాక్టర్లతో రోడ్ల దిగ్బంధనం మాడ్రిడ్‌: యూరోపియన్‌ యూనియన్‌ అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలకు వ్యతిరేకంగా, తీవ్ర కరువు బారిన పడిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని కోరుతూ…

‘ఓటుకు నోటు’ కేసుమధ్యప్రదేశ్‌కు బదిలీ చేయండి

Feb 10,2024 | 10:27

 సుప్రీంకోర్టులో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల పిటిషన్‌  తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డికి నోటీసులు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ‘ఓటుకు నోటు’ కేసు విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్‌కి…

టిడిపి, వైసిపిలకు ఓటు వేస్తే బిజెపికి వేసినట్టే : పిసిసి అధ్యక్షులు వైఎస్‌.షర్మిల

Feb 10,2024 | 10:26

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి, చాగల్లు : బిజెపికి గులాంగిరీ చేసే పార్టీలను ఓడించాలని పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల కోరారు. రానున్న ఎన్నికల్లో టిడిపి, వైసిపిలకు ఓటు…

సచివాలయాల్లో బదిలీలకు ఓకే

Feb 10,2024 | 10:22

– పాత జిల్లాల యూనిట్‌ ప్రకారమే రేషనలైజేషన్‌ – స్పౌస్‌ కోటాలో అంతర్‌ జిల్లాల బదిలీలకు గ్రీన్‌సిగ్నల్‌ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ,…

96 కోట్లకు పైగా ఓటర్లు – ప్రపంచంలోనే అత్యధికం

Feb 10,2024 | 10:19

కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడి న్యూఢిల్లీ : త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు దేశవ్యాపితంగా మొత్తం 96.88 కోట్ల మంది అర్హులుగా తేలారని కేంద్ర…