వార్తలు

  • Home
  • ఫిర్యాదులపై చర్యలేవీ? : ఇసిని ప్రశ్నించిన టిడిపి

వార్తలు

ఫిర్యాదులపై చర్యలేవీ? : ఇసిని ప్రశ్నించిన టిడిపి

May 5,2024 | 22:21

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తమ ఫిర్యాదులపై చర్యలెందుకు తీసుకోవడం లేదని ఎన్నికల కమిషన్‌ను టిడిపి నేతలు ప్రశ్నించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్‌ మీనాను టిడిపి…

ఉక్కు ప్రయివేటీకరణతో కార్మికులకు తీవ్ర నష్టం

May 5,2024 | 22:16

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటుపరమైతే కాంట్రాక్టు కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు కెఎస్‌ఎన్‌.రావు,…

ఎన్‌టిఆర్‌తోనే వాల్మీకులకు రాజకీయ ప్రాధాన్యత

May 5,2024 | 21:44

ఎస్‌టి సాధన కోసం చట్టసభల్లో మాట్లాడుతా  వాల్మీకుల ఆత్మీయ సమావేశంలో బాలకృష్ణ ప్రజాశక్తి-హిందూపురం (శ్రీ సత్యసాయి జిల్లా) :మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి…

ప్రజాస్వామ్య పరిరక్షణకే ఇండియా వేదిక

May 5,2024 | 21:41

 ఏలూరు రోడ్‌షోలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ : ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని సిపిఐ…

అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు

May 5,2024 | 21:29

 టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌, సిటీ : నెల రోజుల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, వచ్చిన వెంటనే…

రాష్ట్రంలో మాఫియా రాజ్యం

May 5,2024 | 20:54

ఎర్రగుంట్ల, ఆదోనిలో రాజ్‌నాధ్‌సింగ్‌ ప్రజాశక్తి – కడప, కర్నూలు ప్రతినిధులు : రాష్ట్రంలో లిక్కర్‌, ఇసుక, మైన్స్‌ మాఫియాలు రాజ్యమేలుతున్నాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌…

బిజెపి ఓటమితోనే ప్రజాస్వామ్య పరిరక్షణ

May 5,2024 | 20:50

మోడీ పాలనలో రాజ్యాంగ వ్యవస్థలు విధ్వంసం  సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంఎ.బేబి ప్రజాశక్తి – అనంతపురం ప్రతినిధి : బిజెపి ఓటమితోనే దేశంలో ప్రజాస్వామ్యం పరిరక్షించబడుతుందని సిపిఎం…

సహజ వనరులను కార్పొరేట్లకు అప్పగించే కుట్ర

May 5,2024 | 20:47

 రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రజాశక్తి – రంపచోడవరం (అల్లూరి జిల్లా) : బిజెపి హయాంలో అడవులను, సహజ వనరులను కార్పొరేట్లకు…

సంబల్‌పూర్‌ – కాచిగూడ మధ్య ప్రత్యేక రైళ్లు

May 6,2024 | 01:31

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ : ప్రయాణికుల అదనపు రద్దీ దృష్ట్యా ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే దువ్వాడ మీదుగా సంబల్‌పూర్‌ – కాచిగూడ మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని…