వార్తలు

  • Home
  • ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష: టీటీడీ జేఈవో

వార్తలు

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష: టీటీడీ జేఈవో

Jan 10,2024 | 16:23

తిరుపతి : తిరుపతిలోని ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేయాలని తిరమల తిరుపతి దేవస్థానం జేఈవో వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు.…

స్వతంత్రంగానే పోటీ శ్రీ కాపు రామచంద్రారెడ్డి

Jan 11,2024 | 07:50

ప్రజాశక్తి – రాయదుర్గం : రానున్న అసెంబ్లీ ఎన్నికలలో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల నుంచి తాను, తన కుటుంబ సభ్యులు ఎన్నికల బరిలో ఉంటామని…

మణిపూర్‌లో ‘భారత్‌ జోడో న్యాయ్ యాత్ర’కు అనుమతి నిరాకరణ

Jan 10,2024 | 16:26

న్యూఢిల్లీ :    కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ చేపట్టనున్న భారత్‌ జోడో న్యాయ్  యాత్రకు అడ్డంకులు ఎదురయ్యాయి. జనవరి 14న తూర్పు ఇంఫాల్‌లోని హట్టా కాంగ్జెబుంగ్‌లో బహిరంగ…

వైఎస్‌ జగన్‌తో టీడీపీ ఎంపీ కేశినేని నాని భేటి..

Jan 10,2024 | 15:53

అమరావతి : ఏపీలో మరో మూడు నెలల్లో జరుగనున్న అసెంబ్లీ, సాధారణ ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. గెలుపే ముఖ్యంగా కదుపుతున్న పావుల్లో అవకాశం దక్కని…

జగన్‌ మూర్కపు ప్రభుతంపై ఐక్యతతో ఉద్యమించాలి : ఎంఏ గఫూర్‌

Jan 10,2024 | 15:44

30వ రోజుకు చేరుకున్న అంన్వాడీల నిరసనలు ప్రజాశక్తి-ఏలూరు : జగన్‌ మూర్కపు ప్రభుత్వంపై ఐక్యతతో, పట్టుదలతో ఉద్యమించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్‌…

ఈడి సమన్లపై జార్ఖండ్‌ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు

Jan 10,2024 | 15:42

రాంచీ :    ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) నోటీసులను ఎదుర్కొనేందుకు జార్ఖండ్‌ ప్రభుత్వం రాష్ట్ర అధికారులకు నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి సోరెన్‌ అధ్యక్షతన…

అలాంటి వారిని సహించం.. సజ్జనార్‌ వార్నింగ్‌

Jan 10,2024 | 15:13

హైదరాబాద్‌: నిబద్దత, క్రమ శిక్షణతో విధులు నిర్వర్తిస్తోన్న టీఎస్‌ఆర్టీసీ సిబ్బందిపై విచక్షణరహితంగా దాడులకు దిగడం సమజసం కాదని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ అన్నారు. మహాలక్ష్మి పథకం అమలు…

మూడు కేసుల్లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్‌

Jan 10,2024 | 14:51

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. మూడు కేసుల్లో ఒకేసారి ఏపీ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి…

నెల రోజుల్లోనే కాంగ్రెస్‌ పాలనపై వ్యతిరేకత మొదలైంది : కేటీఆర్‌

Jan 10,2024 | 14:46

వరంగల్‌: తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్‌ తన రక్తాన్ని రంగరించారు.. చెమట ధార పోశారు అనిబీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. కాంగ్రెస్‌ 420 హామీల్లో ఇప్పటికే…