వార్తలు

  • Home
  • నేడు మేడిగడ్డ మరమ్మతులపై నిర్ణయం

వార్తలు

నేడు మేడిగడ్డ మరమ్మతులపై నిర్ణయం

May 18,2024 | 10:51

హైదరాబాద్‌ : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల మరమ్మతుల విషయంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతుల…

కిర్గిస్థాన్‌లో అల్లర్ల వేళ … భారత విద్యార్థులకు కేంద్రం అలర్ట్‌

May 18,2024 | 10:18

కిర్గిస్థాన్‌ : కిర్గిస్థాన్‌ దేశంలోని భారతీయ విద్యార్థులను కేంద్రం అప్రమత్తం చేసింది. రాజధాని నగరం బిషెక్‌లో విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని మూక హింస చెలరేగడంతో.. ఎవరు…

విజయవాడ డివిజన్‌ పరిధిలో 14 రైళ్లు రద్దు

May 18,2024 | 10:02

ప్రజాశక్తి-అమరావతి :విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ నిర్వహణ కోసం 14 రైళ్లు రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల…

కొండెక్కిన గుడ్డు!

May 18,2024 | 10:23

-రిటైల్‌ ధర రూ.7 -రైతుకు లభిస్తున్నది ధర రూ.5 -కొత్త బ్యాచ్‌లు వేయకపోవడంతో పెరిగిన డిమాండ్‌ ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి :గుడ్డు ధర కొండెక్కింది. ప్రస్తుతం రిటైల్‌…

వారొస్తే రామమందిరం కూల్చేస్తారు

May 18,2024 | 09:51

– యుపిలో హద్దులు చెరిపేసిన మోడీ సర్కార్‌ – మత విద్వేషజాఢ్యం మరింత తీవ్రం లక్నో : సార్వత్రిక ఎన్నికల సమరం కీలక దశకు చేరుకున్న క్రమంలో…

కాషాయ పార్టీకి కఠిన పరీక్షే

May 18,2024 | 09:50

– ఐదో విడతలో యుపిలో 14 స్థానాలకు పోలింగ్‌ – ఈసారి గట్టి పోటీ ఎదుర్కొంటున్న బిజెపి ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :కేంద్రంలో అధికారాన్ని ఉత్తరప్రదేశ్‌ నిర్ణయిస్తుంది. 2014,…

బెంగళూరులో డెంగ్యూ విజృంభణ

May 18,2024 | 09:49

– హైఅలర్ట్‌ ప్రకటించిన నగర పాలక సంస్థ బెంగళూరు : కర్ణాటకలోని బెంగళూరు మహానగరంలో డెంగ్యూ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో హై అలర్ట్‌…

లండన్‌కు సిఎం జగన్‌

May 18,2024 | 09:45

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి లండన్‌ పర్యటనకు బయలుదేరారు. విదేశీ పర్యటనకు సిబిఐ కోర్టు అనుమతి ఇవ్వడంతో కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం…

5న రాష్ట్రానికి ‘నైరుతి’ -ద్రోణి ప్రభావంతో నేటి నుండి వర్షాలు

May 18,2024 | 09:46

రెండు మూడు రోజులు ఉండొచ్చు ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : నైరుతి రుతుపవనాలు జూన్‌ తొలి వారంలోనే రాష్ట్రాన్ని పలకరించనున్నాయి. వాతావరణ శాఖ అంచనా ప్రకారం…