11నుంచి టిడిపి ‘శంఖారావం’ – రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి పధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ నెల 11వ తేదీ నుంచి ‘శంఖారావం’ పేరుతో మరో యాత్ర నిర్వహించనున్నారని ఆ పార్టీ…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి పధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ నెల 11వ తేదీ నుంచి ‘శంఖారావం’ పేరుతో మరో యాత్ర నిర్వహించనున్నారని ఆ పార్టీ…
వాతావరణ ఉపగ్రహాన్ని ప్రయోగించిన నాసా కేప్ కేన్వరాల్ : ప్రపంచంలోని మహా సముద్రాలు, వాతావరణంపై అధ్యయనం చేసేందుకు నాసా కొత్త వాతావరణ ఉపగ్రహాన్ని గురువారం ప్రయోగించింది. గతంలో…
న్యూఢిల్లీ : డిమాండ్ల సాధన కోసం పార్లమెంట్ వైపు ప్రదర్శనగా వెళుతున్న వేలాది మంది అన్నదాతలను ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ సరిహద్దులో పోలీసులు గురువారం అడ్డుకున్నారు. రాజధానిలోకి ప్రవేశించకుండా వారిని…
తెలంగాణ : తెలంగాణ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో … బిఆర్ఎస్ నేతలు వినూత్న నిరసన తెలిపారు. ఆటోడ్రైవర్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు,…
కేంద్రంపై నిప్పులు చెరిగిన స్టాలిన్ శ్రీ కేరళ నిరసనోద్యమానికి సంఘీభావం చెన్నై : దేశంలో రాష్ట్రాలు వుండడం లేదా ఆ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు వుండడం ప్రధాని నరేంద్ర…
ప్రజాశక్తి-అమరావతి, అమరావతి బ్యూరో : ఇన్నర్ రింగ్రోడ్డు (ఐఆర్ఆర్) కేసులో ఎ-1 ముద్దాయిగా టిడిపి అధినేత చంద్రబాబును పేర్కొంటూ ఎసిబి కోర్టులో సిఐడి గురువారం ఛార్జిషీట్ దాఖలు…
అధికార, ప్రతిపక్షాల మధ్య ‘ఆర్థిక యుద్ధం’ పార్లమెంటులో రభస ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రధాన ప్రతిపక్షాన్ని దెబ్బతీయాలన్న తలంపుతో బిజెపి, గత…
ఢిల్లీలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సహా మంత్రివర్గం ధర్నా లెఫ్ట్, ఆప్, డిఎంకె, నేషనల్ కాన్ఫరెన్స్, ఎస్పీ, విసికె సహా పలు పార్టీల మద్దతు లోక్సభ…
కార్యాలయాలకు తాళాలు వేసి నిర్బంధించిన పోలీసులు పగులకొట్టుకుని దూసుకొచ్చిన ఆశాలు వడ్డేశ్వరం, మంగళగిరిలో జాతీయ రహదారిపై రాస్తారోకో ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఆశా వర్కర్లపై…