వార్తలు

  • Home
  • మెగా డిఎస్‌సి విడుదల చేయాలి

వార్తలు

మెగా డిఎస్‌సి విడుదల చేయాలి

Jan 3,2024 | 21:22

– మంత్రి బొత్స క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన డివైఎఫ్‌ఐ -అరెస్టు చేసిన పోలీసులు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:మెగా డిఎస్‌సి ప్రకటించాలని కోరుతూ ఉపాధ్యాయ నిరుద్యోగ అభ్యర్థులు చేపట్టిన ఆందోళన…

ఇచ్చిన హామీలను ఇప్పటికైనా వెంటనే నెరవేర్చాలి : సిపిఎం

Jan 3,2024 | 17:42

ప్రజాశక్తి-విజయవాడ : ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి మెగా డిఎస్సీ ప్రకటిస్తానని ఇచ్చిన హామీలను ఇప్పటికైనా వెంటనే నెరవేర్చాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు బుధవారం ఒక…

చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరిన మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి

Jan 3,2024 | 16:50

మంగళగిరి: ఉమ్మడి కడప జిల్లాలో పునర్విభజనలో రద్దయిన లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథరెడ్డి బుధవారం టిడిపిలో చేరారు. ఆయన బావ, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి,…

సంజయ్ సింగ్‌ లేని డబ్ల్యుఎఫ్‌ఐ మాకు ఆమోదమే : సాక్షి మాలిక్‌

Jan 3,2024 | 16:48

 న్యూఢిల్లీ :   సంజయ్  సింగ్‌ లేకుండా రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యుఎఫ్‌ఐ) నూతన పాలకవర్గంతో తనకు ఎలాంటి సమస్యలు లేవని రెజ్లర్‌ సాక్షి మాలిక్‌ బుధవారం…

Gogamedi murder case :  హర్యానా, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో ఎన్‌ఐఎ దాడులు

Jan 3,2024 | 16:45

న్యూఢిల్లీ : హర్యానా, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) బుధవారం దాడులు నిర్వహించింది. ఈ రెండు రాష్ట్రాల్లో 31 ప్రదేశాల్లో ఎన్‌ఐఎ దాడులు నిర్వహించింది.…

శుద్ధ ఇంధనం ఉత్పత్తికి రాష్ట్రం కట్టుబడి ఉంది : సీఎం రేవంత్‌ రెడ్డి

Jan 3,2024 | 15:50

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో అమరరాజా గ్రూప్‌ ప్రతినిధులు సమావేశమయ్యారు. సంస్థ సహ వ్యవస్థాపకుడు గల్లా జయదేవ్‌, సంస్థ ప్రతినిధులు బుధవారం సీఎం రేవంత్‌తో భేటీ…

సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ సర్కార్‌

Jan 3,2024 | 15:23

తెలంగాణ: తెలంగాణ సర్కార్‌ సంక్రాంతి పండుగకు సంబంధించి అధికారికంగా పాఠశాలలకు సెలవులను ప్రకటించింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో జనవరి 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు…

లుథియానా ఫ్లైఓవర్‌పై అగ్ని ప్రమాదం .. ఎగిసిపడుతున్న మంటలు

Jan 3,2024 | 15:42

చంఢీఘర్  :  పంజాబ్‌లోని లుథియానా ఫ్లైఓవర్‌పై బుధవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. డివైడర్‌ను ఢీ కొన్న ఆయిల్‌ ట్యాంకర్‌ బోల్తాపడటంతో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. …

బిజెపి అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంది: జూలకంటి రంగారెడ్డి

Jan 3,2024 | 15:10

నల్లగొండ : సెంటిమెంట్‌ పేరుతో బీజేపీ రాజకీయం చేసి లబ్ధి పొందాలని చూస్తుందని, పార్లమెంటు ఎన్నికల వేళ అయోధ్యలోని రామమందిరాన్ని తెరపైకి తీసుకొచ్చారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ…