రాజీవ్ హత్య కేసులోని ముగ్గురు దోషులు విడుదల
తిరుచ్చి : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులైన ముగ్గురు శ్రీలంక జాతీయులు మురుగన్, రాబర్ట్ పయాస్, జయకుమార్లు మంగళవారం రాత్రి విడుదలయ్యారు. జైలు…
తిరుచ్చి : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులైన ముగ్గురు శ్రీలంక జాతీయులు మురుగన్, రాబర్ట్ పయాస్, జయకుమార్లు మంగళవారం రాత్రి విడుదలయ్యారు. జైలు…
– 130 సార్లు బటన్ నొక్కి సంక్షేమాన్ని అందించాం – పింఛన్లపై చంద్రబాబు కుట్ర – వచ్చే ఐదేళ్లలో ఎవరి వల్ల మంచి జరుగుతోందో ఆలోచించండి ‘మేమంతా…
ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) :రాష్ట్రాభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన వైజాగ్ స్టీల్ప్లాంట్ను ప్రయిటీకరించాలని చూడడం దారుణమని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డి ఆదినారాయణ,…
– జాబితాలో మహారాష్ట్ర, తమిళనాడు, యుపి, రాజస్థాన్, కేరళ – ఎస్బిఐ నివేదిక న్యూఢిల్లీ : కరోనా తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బ తిన్నది.…
– దర్యాప్తు ఎదుర్కొంటున్నవారు కాషాయపార్టీ వైపునకు – 2014 నుంచి ఇలా కమలం గూటికి 25 మంది కీలక నాయకులు – వీరిలో 23 మందికి కేసుల…
– బాయిలర్ పేలుడుతో ఏడుగురు మృతి – చూసేందుకు వెళ్లిన కంపెనీ ఎండి మృత్యువాత – మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలి: సిపిఎం ప్రజాశక్తి – హైదరాబాద్…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :పెన్షన్లు వృద్ధులకు అందకుండా చేసి ఇపుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో బుధవారం…
-తొలి విడతలో 64 మంది నిర్మాణ కార్మికులు – హెచ్చరికలు, భద్రతా ఆందోళనలు బేఖాతరు న్యూఢిల్లీ :గాజాలో అమాయక పౌరుల ప్రాణాలను బలిగొంటున్న యుద్ధోన్మాద ఇజ్రాయిల్ సేవలో…
న్యూఢిల్లీ : సైనిక్ స్కూళ్లలో కాషాయీకరణ యత్నాలను విరమించుకోవాలని, వాటి జాతీయ, లౌకిక స్వభావాన్ని నిలబెట్టాలని సిపిఐ(ఎం) డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ పొలిట్బ్యూరో బుధవారం…