ఈవీఎం విధ్వంసం కేసులో వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్..!
హైదరాబాద్: ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో మాచర్ల వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు అయినట్లు సమాచారం. ఏపీ పోలీసులు, తెలంగాణ స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు…
హైదరాబాద్: ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో మాచర్ల వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు అయినట్లు సమాచారం. ఏపీ పోలీసులు, తెలంగాణ స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు…
హైదరాబాద్ : టీఎస్ఆర్టీసీని త్వరలో టీజీఎస్ఆర్టీసీగా మార్చనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. త్వరలో లోగోలో మార్పులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇక నుంచి బస్సులను టీజీ…
వరంగల్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రమాదానికి గురైన బాధితుడిని తన ఎస్కార్ట్ కారులో ఆసుపత్రికి తరలించారు. వరంగల్ లేబర్ కాలనీ…
వైద్యం కోసం బంగ్లాదేశ్ నుంచి భారత్కు వచ్చి అదృశ్యం కోల్కతాలో ఇవాళ ఎంపీ మృతదేహం లభ్యం కోల్కతా : వైద్యం కోసం బంగ్లాదేశ్ నుంచి భారత్కు వచ్చిన…
ప్రజాశక్తి-అమరావతి : పోలింగ్ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అల్లర్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు సాయంత్రం 5 గంటల లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు…
హైదరాబాద్: టీ హబ్, టీ వర్క్స్లకు తెలంగాణ ప్రభుత్వం కొత్త సీఈఓల నియమించింది. టీ -వర్క్స్ సీఈవోగా జోగీందర్ తనికెళ్ల, టీ హట్ సీఈవోగా సీతా పల్లచోళ్లను…
భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సాంబాయిగూడెంలో తీవ్ర విషాదం నెలకొంది. అప్పటి వరకు కళ్ళ ముందుకు ఆడుకుంటూ కనిపించిన చిన్నారి… కారు…
రాంచీ : జార్కండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్కు షాక్ తగిలింది. లోక్ సభ ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ దాఖలు చేయాలని కోరుతూ హేమంత్…
ప్రజాశక్తి-ఢిల్లీ : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను చంపుతానని బెదిరిస్తూ గ్రాఫిటీ వేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ టీవీ పుటేజీ ద్వారా నిందితుడిని…