వార్తలు

  • Home
  • సిఎంపై దాడిని డ్రామాలనడం తగదు :  సజ్జల రామకృష్ణారెడ్డి

వార్తలు

సిఎంపై దాడిని డ్రామాలనడం తగదు :  సజ్జల రామకృష్ణారెడ్డి

Apr 16,2024 | 01:07

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై రాయితో జరిగిన దాడిని డ్రామాగా అభివర్ణించడం తగదని వైసిపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రజా విశ్వాసం…

శ్రీకాకుళం జిల్లాలో జీడి బోర్డు ఏర్పాటు చేస్తాం

Apr 16,2024 | 08:56

ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులపై జగన్‌ నిర్లక్ష్యం  ప్రజాగళం సభల్లో చంద్రబాబు ప్రజాశక్తి- విజయనగరం, శ్రీకాకుళం ప్రతినిధులు : తాము అధికారంలోకి వస్తే శ్రీకాకుళం జిల్లాలో జీడి బోర్డు…

బాధ్యత వహించాల్సిన అధికారులతో విచారణ సరికాదు : పవన్‌కల్యాణ్‌

Apr 16,2024 | 01:04

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సిఎం జగన్‌పై రాయితో దాడి సంఘటనలో బాధ్యత వహించాల్సిన అధికారులతో విచారణ చేయిస్తే ఎలా? అని జనసేన పార్టీ అధినేత…

రాగిపంట కోసిన బాలయ్య సతీమణి

Apr 16,2024 | 01:35

ప్రజాశక్తి- చిలమత్తూరు : హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధరదేవి చిలమత్తూరు మండలంలోని వెంకటాపురం గ్రామ శివారు పొలంలో రాగిపంట కోత కోశారు. ఈ మేరకు ఆమె…

1250 మంది వలంటీర్ల రాజీనామా

Apr 16,2024 | 01:00

ప్రజాశక్తి – తూర్పుగోదావరి : డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేట, మండపేట నియోజకవర్గాల్లో 1,200 మంది వలంటీర్లు స్వచ్ఛందంగా సోమవారం రాజీనామా చేశారు. ముఖ్య మంత్రి…

అప్పులు తీసుకోవడంలో రాష్ట్రం ఆదర్శం

Apr 16,2024 | 00:47

మాజీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పివి రమేష్‌ విమర్శ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అప్పులు తీసుకోవడంలో ఇతర రాష్ట్రాలకు ఎపి ఆదర్శంగా నిలుస్తోందని, బడ్జెట్‌ కేటాయింపులు…

రంపచోడవరంలో సిపిఎం విస్తృత ప్రచారం

Apr 15,2024 | 23:04

 సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వెంకటేశ్వర్లు ప్రజాశక్తి – రంపచోడవరం (అల్లూరి సీతారామరాజు జిల్లా) : ఇండియా వేదిక బలపరిచిన సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను సిపిఎం…

టార్గెట్‌ పెట్టుకునే జగన్‌పై దాడి : బొత్స

Apr 16,2024 | 00:43

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ, కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : సిఎం జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన దాడిని పరిశీలిస్తే.. ఆయనను టార్గెట్‌ చేసి అటాక్‌ చేసినట్టు అనిపిస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి…

రాజధానిగా విశాఖ ఎందుకు వద్దో చెప్పాలి : మంత్రి సీదిరి అప్పలరాజు

Apr 15,2024 | 22:18

ప్రజాశక్తి – పలాస (శ్రీకాకుళం జిల్లా) : పరిపాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని ఎందుకు వద్దన్నారో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చెప్పాలని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి…