వార్తలు

  • Home
  • లఖ్బీర్‌ సింగ్‌ లాండాను ఉగ్రవాదిగా ప్రకటించిన కేంద్ర హోం శాఖ

వార్తలు

లఖ్బీర్‌ సింగ్‌ లాండాను ఉగ్రవాదిగా ప్రకటించిన కేంద్ర హోం శాఖ

Dec 30,2023 | 13:22

  న్యూఢిల్లీ : పంజాబ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్‌ లఖ్బీర్‌సింగ్‌ లాండాను ఉగ్రవాదిగా కేంద్ర హోం మంత్రిత్వశాఖ శనివారం ప్రకటించింది. 34 ఏళ్ల లఖ్బీర్‌సింగ్‌ లాండా పంజాబ్‌లోని తరన్‌తరణ్‌…

అమృత్‌ భారత్‌ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోడి

Dec 30,2023 | 13:15

అయోధ్య (యుపి) : ఉత్తరప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక నగరం అయోధ్య పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడి శనివారం రెండు అమృత్‌ భారత్‌ రైళ్లు, ఆరు వందేభారత్‌ కొత్త…

అభయ హస్తం దరఖాస్తుల అమ్మకాలపై సిఎం రేవంత్‌ రెడ్డి ఆగ్రహం

Dec 30,2023 | 12:56

తెలంగాణ : అభయ హస్తం దరఖాస్తుల అమ్మకాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం సిఎం రేవంత్‌ రెడ్డి సచివాలయంలో అధికారులతో…

ఎపిలో ఇళ్ల నిర్మాణం పేరిట భారీ కుంభకోణం : మోడికి పవన్‌ లేఖ

Dec 30,2023 | 12:46

అమరావతి : ఎపిలో ఇళ్ల నిర్మాణం పేరిట భారీ కుంభకోణం జరిగిందని, ఈ అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరుతూ …. ప్రధానమంత్రి మోడికి-జనసేన…

షర్మిల వెంటే ఉంటా : ఎమ్మెల్యే ఆళ్ల

Dec 30,2023 | 12:36

పార్టీ నుంచి పొమ్మనలేక పొటబెట్టారని ఆరోపణ ప్రజాశక్తి-అమరావతి : సీఎం జగన్‌ సోదరి వైఎస్‌ షర్మిలతోనే రాజకీయ ప్రయాణం చేస్తానని వైసీపీకి రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి…

సాక్షి విలేకరి దామోదర్‌ ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరపాలి : ఎపిడబ్ల్యుజెఎఫ్‌

Dec 30,2023 | 12:33

అమరావతి : సాక్షి విలేకరి దామోదర్‌ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరపటం అవసరమని ఎపిడబ్ల్యుజెఎఫ్‌ ప్రభుత్వాన్ని కోరింది. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం సాక్షి…

అయోధ్యలో మోడీ పర్యటన

Dec 30,2023 | 12:24

అయోధ్య : ప్రధాని నరేంద్ర మోడీ శనివారం అయోధ్యలో పర్యటించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 22వ తేదీ అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలోనే మోడీ…

అలిపిరి నడకమార్గంలో చిరుత సంచారం లేదు : టీటీడీ డీఎఫ్‌వో

Dec 30,2023 | 12:16

ప్రజాశక్తి -తిరుమల : అలిపిరి నడకమార్గంలో చిరుత సంచారం లేదని టీటీడీ డీఎఫ్‌వో శ్రీనివాసు తెలిపారు. తిరుమలలో చిరుత, ఏలుగుబంటి సంచరిస్తున్నాయంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన శనివారం…

TSRTCకి మరో 80 కొత్త బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌

Dec 30,2023 | 12:16

తెలంగాణ : తెలంగాణ ఆర్టీసీకి మరో 80 కొత్త ఆర్టీసీ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. శనివారం ఉదయం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బిఆర్‌.అంబేడ్కర్‌ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో…