వార్తలు

  • Home
  • తాగునీటి ప్రాజెక్టులను కేసీఆర్‌ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది :కాంగ్రెస్‌

వార్తలు

తాగునీటి ప్రాజెక్టులను కేసీఆర్‌ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది :కాంగ్రెస్‌

Feb 13,2024 | 14:24

నల్గొండ : బిఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ మోసపూరితంగా వ్యవహరించారని నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ నేతలు విమర్శించారు. కృష్ణా నది ప్రాజెక్టుల వ్యవహారంపై పట్టణంలో మంగళవారం…

మహారాష్ట్ర ఎంపిల ఎన్నికలో కాంగ్రెస్‌ ఇరకాటంలో పడనుందా ..!

Feb 13,2024 | 13:19

ముంబయి :    మహారాష్ట్ర రాజ్యసభ సభ్యుల ఎన్నికలో కాంగ్రెస్‌ ఇరకాటంలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇద్దరు సీనియర్‌ నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పిన కొద్ది రోజుల…

ఎపి అదనపు కార్యదర్శి చెరుకుచెర్ల రఘురామయ్య రాజీనామా

Feb 13,2024 | 14:53

ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్‌ : నంద్యాల జిల్లా, నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీకి బిగ్‌ షాక్‌ తగిలింది. నియోజకవర్గంలో సీనియర్‌ నేత, వైసీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి చెరుపుచెర్ల రఘురామయ్య…

మంత్రి పదవికి సెంథిల్‌ బాలాజీ రాజీనామా..!

Feb 13,2024 | 13:02

చెన్నై: తమిళనాడు మంత్రి సెంథిల్‌ బాలాజీ తన పదవికి రాజీనామ చేశారు. మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన ఆయన ప్రస్తుతం జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే బెయిల్‌…

జెఈఈ మెయిన్స్‌లో ఆలమూరు కుర్రాడి ప్రతిభ

Feb 13,2024 | 12:43

ప్రజాశక్తి – ఆలమూరు (అంబేద్కర్‌ కోనసీమ) : మండల కేంద్రానికి చెందిన ఉపాధ్యాయులు యుటిఎఫ్‌ మండల అధ్యక్షులు అద్దరి శ్రీనివాసరావు కుమారుడు శ్రీసాయి విద్యాధర్‌ ఇటీవల జాతీయస్థాయిలో…

‘ ఢిల్లీ ఛలో’ రైతులపై టియర్‌గ్యాస్‌

Feb 13,2024 | 16:26

 న్యూఢిల్లీ :    శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై పోలీసులు టియర్‌గ్యాస్‌ ప్రయోగించారు. ఢిల్లీలోని పంజాబ్‌ -హర్యానా సరిహద్దుకు వేలాది మంది రైతులు చేరుకున్నారు.  అయితే   రైతులు…

కేంద్రం ప్రతిపాదనను తిరస్కరించిన ఆప్‌ ప్రభుత్వం

Feb 13,2024 | 11:55

 న్యూఢిల్లీ   :    రైతులను నిర్బంధించేందుకు ఢిల్లీలోని స్టేడియంను తాత్కాలిక జైలుగా మార్చాలన్న కేంద్రం ప్రతిపాదనను ఆప్‌ ప్రభుత్వం తిరస్కరించింది. బవానాలోని రాజీవ్‌గాంధీ స్టేడియాన్ని తాత్కాలిక జైలుగా…

కోటాలో కొనసాగుతున్న విద్యార్థుల మరణాలు.. జేఈఈ అభ్యర్థి ఆత్మహత్య

Feb 13,2024 | 12:22

కోటా : రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల మరణాలు కొనసాగుతున్నాయి. 12వ తరగతి చదువుతూనే జేఈఈకి శిక్షణ తీసుకుంటున్న విద్యార్థి   తన గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. ప్రతిరోజూ ఉదయాన్నే…

ఏనుగుల గుంపు హల్‌చల్‌.. పంటపొలాలు ధ్వంసం

Feb 13,2024 | 14:27

ప్రజాశక్తి – సదుం (చిత్తూరు) : సదుం మండల పరిధిలోని జోగివారిపల్లి గ్రామపంచాయితీ పరిధిలో ఏనుగుల గుంపు హల్‌చల్‌ చేస్తోంది. ఏనుగుల భయంతో స్థానిక, చుట్టుపక్కల రైతులంతా…