వార్తలు

  • Home
  • ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు -ముగ్గురు మావోయిస్టుల కాల్చివేత

వార్తలు

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు -ముగ్గురు మావోయిస్టుల కాల్చివేత

Jan 21,2024 | 08:17

ప్రజాశక్తి- చింతూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా):ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లాలో శనివారం ఉదయం 7.30 గంటల సమయంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు…

రెండు దేశాల ఏర్పాటే శాశ్వత పరిష్కారం

Jan 21,2024 | 08:16

గాజా సంక్షోభంపై అలీనోద్యమ సమావేశాల్లో జై శంకర్‌ కంపాలా : గాజాలో ప్రస్తుతం కొనసాగుతున్న హింసాకాండను చూస్తుంటే అక్కడి సంక్షోభానికి సుస్థిరమైన, శాశ్వతమైన పరిష్కారాన్ని కనుగొనాల్సిన అవసరం…

కేరళపై ఇంత నిర్లక్ష్యమా ?

Jan 21,2024 | 08:13

కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టిన ప్రజానీకం లక్షలాది మందితో 651 కిలోమీటర్ల మానవహారం తిరువనంతపురం/న్యూఢిల్లీ బ్యూరో : కేరళ విషయంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న శతృత్వ వైఖరిని…

22వ తేది ‘జగనన్నకు చెబుదాం’

Jan 21,2024 | 08:51

కోటి సంతకాలతో రాజధానికి అంగన్‌వాడీలు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో:సమస్యలు పరిష్కరించాలని కోటి సంతకాలతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి విజ్ఞప్తి చేయడానికి అంగన్‌వాడీలు సిద్ధమవుతున్నారు. ఈ…

అంగన్‌వాడీ నాయకులకు సిపిఎం, సిఐటియు నేతల పరామర్శ

Jan 21,2024 | 07:47

ప్రజాశక్తి-విజయవాడ : అరెస్టయి ఆస్పత్రిలో ఉన్న అంగన్‌వాడీ నాయకులు సుబ్బరావమ్మ, గజలక్ష్మిని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సిఐటియు జాతీయ ఉపాధ్యక్షులు వరలక్ష్మి పరామర్శించారు. అండగా ఉంటామని…

అంగన్‌వాడీల సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోండి

Jan 21,2024 | 10:26

-సిఎస్‌కు వినతిపత్రం అందించిన వామపక్షాలు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించి సమ్మె విరమింపచేసేందుకు ప్రభుత్వం చొరవ ప్రదర్శించాలని వామపక్ష పార్టీలు కోరాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌…

పాలకుల విధానాలతో చేనేత రంగం కుదేలు

Jan 20,2024 | 20:39

– ఎపి చేనేత రాష్ట్ర మహా సభలో ముప్పాళ్ల ప్రజాశక్తి – మంగళగిరి (గుంటూరు జిల్లా)దేశంలో వ్యవసాయం తరువాత అతిపెద్ద రంగమైన చేనేతను పాలకుల విధానాలతో నిరాధారణకు…

అంగన్‌వాడీలకు మద్దతుగా రాస్తారోకోలు – అరెస్టులు

Jan 20,2024 | 22:53

-పలు జిల్లాల్లో కార్మిక, ప్రజాసంఘాల నాయకుల అరెస్టు -నెల్లూరులో పోలీసుల కర్కశం -అంగన్‌వాడీలకు, సిఐటియు నాయకులకు అస్వస్థత ప్రజాశక్తి-యంత్రాంగం:అంగన్‌వాడీలకు జీతాలు పెంచాలని, వారిపై ప్రభుత్వం నిర్బంధం ఆపాలని…

వైఎస్‌ఆర్‌ ఆశయాల కోసమే కాంగ్రెస్‌లో చేరా: వైఎస్‌ షర్మిల

Jan 20,2024 | 19:19

కడప: రాజశేఖర్‌రెడ్డి ఆశయాల కోసమే కాంగ్రెస్‌లో చేరానని వైఎస్‌ షర్మిల తెలిపారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా ఆదివారం బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో.. శనివారం సాయంత్రం ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్‌…