వార్తలు

  • Home
  • లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థుల జాబితా

వార్తలు

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థుల జాబితా

Apr 20,2024 | 11:20

న్యూఢిల్లీ : 18వ లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తున్న సిపిఎం అభ్యర్థుల జాబితాను పార్టీ సెంట్రల్‌ కమిటీ కార్యాలయం శుక్రవారం విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం దేశవ్యాప్తంగా…

బాలుడిపై హిందీ టీచర్‌ లైంగిక వేధింపులు

Apr 20,2024 | 11:17

కర్ణాటకలోని గిరిజన పాఠశాలలో దారుణం మైసూరు : 17 ఏళ్ల పదో తరగతి విద్యార్థిపై హిందీ టీచర్‌ లైంగిక వేధింపులకు పాల్పడిన దారుణం కర్ణాటకలోని చామరాజనగర్‌ జిల్లాలో…

అడవులను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడాల్సిందే: సుప్రీంకోర్టు

Apr 20,2024 | 11:15

న్యూఢిల్లీ : పర్యావరణ పరిరక్షణ, అడవులు, వన్యప్రాణుల రక్షణకు ఉద్దేశించిన రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 48(ఏ)కు పౌరుల జీవించే హక్కుతో ప్రత్యక్ష సంబంధం ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. దేశాన్ని,…

భయం..భయంగా బస్తర్‌ పోలింగ్‌

Apr 20,2024 | 11:13

రాయ్ పూర్‌ : భద్రతాదళాల కాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందిన బస్తర్‌లో శుక్రవారం పోలింగ్‌ భారీ బందోబస్తు మధ్య జరిగింది. అనూహ్యంగా జరిగిన సంఘటన…

19వ రోజుకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. నేటి షెడ్యూల్‌

Apr 20,2024 | 11:11

అమరావతి: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 19వ రోజుకు చేరుకుంది. విజయవాడలో తనపై రాయి దాడి…

మోడీ హయాంలో ప్రశ్నార్థకంగా మారిన ఇసి నిష్పాక్షికత – సీతారాం ఏచూరి విమర్శ

Apr 20,2024 | 11:10

కొజికోడ్‌: ఎన్నికల ర్యాలీల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాలు చేస్తున్నా, ఎన్నికల సంఘం పట్టించుకోకపోవడం ఆందోళన కలిగిస్తోందని సిపిఎం ప్రధాన కార్యదర్శి…

ఓటు కోసం రామజపం

Apr 20,2024 | 11:08

ఎన్నికలకు ఒక రోజు ముందు బిజెపి మత రాజకీయం అయోధ్య రాముడి విగ్రహ ఫోటోను పోస్ట్‌ చేసిన కాషాయ పార్టీ ‘పవర్‌ ఆఫ్‌ వన్‌ ఓట్‌’ అంటూ…

మిమ్స్‌ ఉద్యోగులపోరాట విజయం

Apr 20,2024 | 10:52

  సమస్యల పరిష్కారానికి యాజమాన్యం హామీ   నేటి నుంచి విధులకు హాజరు ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌  : సమస్యల పరిష్కరించాలని కోరుతూ సుమారు 80 రోజులుగా మిమ్స్‌ ఎంప్లాయీస్‌…

‘తనను పోలీసులు నిత్యం వేధిస్తున్నారు’ : బొండా ఉమా

Apr 20,2024 | 10:52

విజయవాడ: తనను పోలీసులు నిత్యం వేధిస్తున్నారని టిడిపి నేత బొండా ఉమా అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వంద మంది పోలీసులు శుక్రవారం…