లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థుల జాబితా
న్యూఢిల్లీ : 18వ లోక్సభ ఎన్నికల్లో పోటీచేస్తున్న సిపిఎం అభ్యర్థుల జాబితాను పార్టీ సెంట్రల్ కమిటీ కార్యాలయం శుక్రవారం విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం దేశవ్యాప్తంగా…
న్యూఢిల్లీ : 18వ లోక్సభ ఎన్నికల్లో పోటీచేస్తున్న సిపిఎం అభ్యర్థుల జాబితాను పార్టీ సెంట్రల్ కమిటీ కార్యాలయం శుక్రవారం విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం దేశవ్యాప్తంగా…
కర్ణాటకలోని గిరిజన పాఠశాలలో దారుణం మైసూరు : 17 ఏళ్ల పదో తరగతి విద్యార్థిపై హిందీ టీచర్ లైంగిక వేధింపులకు పాల్పడిన దారుణం కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో…
న్యూఢిల్లీ : పర్యావరణ పరిరక్షణ, అడవులు, వన్యప్రాణుల రక్షణకు ఉద్దేశించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 48(ఏ)కు పౌరుల జీవించే హక్కుతో ప్రత్యక్ష సంబంధం ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. దేశాన్ని,…
రాయ్ పూర్ : భద్రతాదళాల కాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందిన బస్తర్లో శుక్రవారం పోలింగ్ భారీ బందోబస్తు మధ్య జరిగింది. అనూహ్యంగా జరిగిన సంఘటన…
అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 19వ రోజుకు చేరుకుంది. విజయవాడలో తనపై రాయి దాడి…
కొజికోడ్: ఎన్నికల ర్యాలీల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాలు చేస్తున్నా, ఎన్నికల సంఘం పట్టించుకోకపోవడం ఆందోళన కలిగిస్తోందని సిపిఎం ప్రధాన కార్యదర్శి…
ఎన్నికలకు ఒక రోజు ముందు బిజెపి మత రాజకీయం అయోధ్య రాముడి విగ్రహ ఫోటోను పోస్ట్ చేసిన కాషాయ పార్టీ ‘పవర్ ఆఫ్ వన్ ఓట్’ అంటూ…
సమస్యల పరిష్కారానికి యాజమాన్యం హామీ నేటి నుంచి విధులకు హాజరు ప్రజాశక్తి-విజయనగరంటౌన్ : సమస్యల పరిష్కరించాలని కోరుతూ సుమారు 80 రోజులుగా మిమ్స్ ఎంప్లాయీస్…
విజయవాడ: తనను పోలీసులు నిత్యం వేధిస్తున్నారని టిడిపి నేత బొండా ఉమా అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వంద మంది పోలీసులు శుక్రవారం…