వార్తలు

  • Home
  • 6న వెలిగొండ ప్రారంభం

వార్తలు

6న వెలిగొండ ప్రారంభం

Mar 2,2024 | 11:04

ప్రజాశక్తి – పెద్దదోర్నాల (ప్రకాశం జిల్లా) : వెలిగొండ ప్రాజెక్టును ఆరవ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ప్రాజెక్టు రెండో టన్నెల్‌ లైనింగ్‌ పనులు పూర్తి కాకముందు…

గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం

Mar 2,2024 | 10:57

 ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి  పెళ్లికి వెళ్లి వస్తుండగా ఘటన ప్రజాశక్తి – ప్రత్తిపాడు, మంగళగిరి (గుంటూరు జిల్లా) : గుంటూరు జిల్లాలో గురువారం రాత్రి…

ఎసిబి కేసుల్లో ప్రతి నాలుగు నెలలకి సమీక్ష

Mar 2,2024 | 10:54

ఏడాది సస్పెన్షన్‌ కాలపరిమితి దాటితే తిరిగి విధుల్లోకి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : ఎన్నికల సమయంలో అవినీతి కేసుల్లో విచారణ…

అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు

Mar 2,2024 | 10:52

 ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌రెడ్డి ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఎక్కడా కలుషిత నీరు, పారిశుధ్యం లోపం కారణంగా డయేరియా, అంటు వ్యాధులు…

పశ్చిమ బెంగాల్‌లో ఆశాల ఆందోళన

Mar 2,2024 | 10:50

కోల్‌కతా : తమ డిమాండ్ల సాధన కోసం పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో ఆశా వర్కర్లు శుక్రవారం భారీ ఆందోళనకు దిగారు. రూ.26 వేల కనీస వేతనం…

విద్యాహక్కు అమలులో దారుణ వైఫల్యం : ఉత్తరప్రదేశ్‌పై సుప్రీం ఆగ్రహం

Mar 2,2024 | 10:40

15న సమీక్ష న్యూఢిల్లీ : ముజఫర్‌నగర్‌లో ఏడేళ్ల ముస్లిం చిన్నారిని తోటి విద్యార్థులతో చెంప దెబ్బలు కొట్టించిన కేసులో ఉత్తరప్రదేశ్‌ బిజెపి ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం…

ఐదేళ్ల నిర్బంధం నుంచి విడుదలైన రెండు రోజుల్లోనే మళ్లీ అరెస్టు

Mar 2,2024 | 10:22

కాశ్మీరీ జర్నలిస్టు ఆసిఫ్‌పై పోలీసుల కక్షసాధింపు శ్రీనగర్‌ : ఐదేళ్ల నిర్భంధం నుంచి విడుదలైన రెండు రోజుల్లోనే కాశ్మీరీ జర్నలిస్టు ఆసిఫ్‌ సుల్తాన్‌ను పోలీసులు మరొక కేసులో…

మంచి నీళ్లు అడిగితే ట్రాక్టర్‌తో తొక్కించి చంపేస్తారా ? : లోకేశ్‌

Mar 2,2024 | 10:22

అమరావతి : మంచి నీళ్లు అడిగితే ట్రాక్టర్‌తో తొక్కించి చంపేస్తారా ? అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు…

ఇజ్రాయిలీ ఆర్మీ హత్యాకాండపై సిపిఎం పొలిట్‌బ్యూరో దిగ్భ్రాంతి

Mar 2,2024 | 10:09

అమెరికాకు వంతపాడే వైఖరిని మోడీ ప్రభుత్వం వీడాలని డిమాండ్‌ న్యూఢిల్లీ : గాజా నగరంలో ఇజ్రాయెల్‌ సేనలు జరిపిన కాల్పుల్లో 112 మంది పాలస్తీనియన్లు మరణించడం, అనేక…