వార్తలు

  • Home
  • ఒకేసారి ఓటేసిన 96 మంది కుటుంబసభ్యులు !

వార్తలు

ఒకేసారి ఓటేసిన 96 మంది కుటుంబసభ్యులు !

May 8,2024 | 10:08

బెంగళూరు : లోక్‌సభ ఎన్నికల మూడో విడత పోలింగ్‌ సందర్భంగా కర్ణాటకలో మంగళవారం ఒకే కుటుంబానికి చెందిన 96 మంది కలిసి వచ్చి ఓటేశారు. హబ్బళి-ధార్వాడ్‌ స్థానానికి…

వ్యవసాయ పరిశోధనలో క్షీణిస్తున్న వ్యయం : సర్వే

May 8,2024 | 10:02

న్యూఢిల్లీ : 2011-2022 మధ్య కాలంలో వ్యవసాయ పరిశోధనా వ్యయం క్షీణించింది.వాస్తవానికి వ్యవసాయ పరిశోధనలో ఖర్చు చేసిన వ్యయానికి ప్రతి రూపాయికి సుమారు రూ.13.85 పైసలు రాబడి…

విజయవాడకు విచ్చేసిన సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి

May 8,2024 | 09:58

విజయవాడ : ఎన్నికల ప్రచారానికిగాను బుధవారం విజయవాడకు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విచ్చేశారు. గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీతారాం ఏచూరికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి…

మసకబారుతున్న మోడీ ప్రాభవం

May 8,2024 | 09:58

ఉత్తరాది రాష్ట్రాల్లోనూ తగ్గిపోయిన ఛరిష్మా -ప్రజా సమస్యల ముందు వెనక్కి పోయిన హిందూత్వ – కాలం చెల్లిన మెజారిటీవాద రాజకీయాలు న్యూఢిల్లీ : దేశంలో సార్వత్రిక ఎన్నికల…

లైంగిక దాడుల నేరస్తులకు బిజెపి అండదండలు

May 8,2024 | 10:01

మోడీ పాలనలో మహిళలపై పెరిగిన హింస న్యూఢిల్లీ : బిజెపి పాలనలో మహిళలపై హింస మరింతగా పెరిగిపోయింది. అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌, నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌…

సాక్షులను కొట్టడం విధి నిర్వహణలో భాగమా? సిబిఐని ప్రశ్నించిన హైకోర్టు

May 8,2024 | 09:54

ప్రజాశక్తి-అమరావతి :సాక్షులను కొట్టడం, థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడం విధి నిర్వహణలో భాగమా? అని సిబిఐని హైకోర్టు ప్రశ్నించింది. వాంగ్మూలం ఇవ్వాలని సాక్షులపై ఒత్తిడి తేవడం సరికాదని ఆగ్రహించింది.…

హైదరాబాద్‌లో తీవ్ర విషాదం – గోడకూలి ఏడుగురు మృతి

May 8,2024 | 09:45

తెలంగాణ : మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షం తీవ్ర విషాదాన్ని నింపింది. వర్షం ప్రభావంతో బాచుపల్లిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో ఓ…

తెలంగాణలో ‘రైతు భరోసా’కు ఇసి తాత్కాలిక బ్రేక్‌

May 8,2024 | 08:53

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో:తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ తర్వాతే నిధులు విడుదల చేయాలని రాష్ట్ర…

ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ను రద్దు చేయిస్తానని మోడీతో చెప్పిస్తారా?

May 8,2024 | 08:52

– చంద్రబాబును ప్రశ్నించిన మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు – కార్పొరేట్లకు భూములు కట్టబెట్టేందుకు తీసుకొచ్చిన చట్టం – దేశంలో తొలిసారి ఎపి అసెంబ్లీలో జగన్‌ ఆమోదింపజేశారు…