వార్తలు

  • Home
  • చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా

వార్తలు

చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా

May 7,2024 | 22:15

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు బెయిల్‌ రద్దు కేసు విచారణను సర్వోన్నత న్యాయస్థానం పది వారాలకు వాయిదా వేసింది. 17ఏ అంశంపై…

రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీలను ఓడించండి- సిపిఎం అభ్యర్థుల ప్రచారం

May 7,2024 | 22:01

ప్రజాశక్తి -యంత్రాంగం :వారం రోజుల్లో ఎన్నికల పోలింగ్‌ జరగనుండడంతో సిపిఎం అభ్యర్థులు మంగళవారం ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పోటీ చేస్తున్న స్థానాల్లో విస్తృతంగా ప్రచారం సాగించారు.…

ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలి

May 7,2024 | 22:01

– డిజిపిని కలిసి వినతిపత్రం అందజేసిన సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేటట్లు చూడాలని, నిజాయతీతో ప్రజాస్వామ్యహితంగా పోలీస్‌ యంత్రాంగాన్ని నడిపించాలని…

టిడిపి కార్యకర్తలపై హత్యాయత్నం – నలుగురికి తీవ్రగాయాలు

May 7,2024 | 21:50

ప్రజాశక్తి – ఆలూరు :కర్నూలు జిల్లా ఆలూరు మండలం అంగస్కల్‌ గ్రామంలో టిడిపి కార్యకర్తలపై వైసిపి నాయకులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు… మనేకుర్తి…

బనగానపల్లెలో హై టెన్షన్‌ – టిడిపి – వైసిపి ఘర్షణ

May 7,2024 | 21:46

ప్రజాశక్తి -బనగానపల్లె (నంద్యాల) :నంద్యాల జిల్లా బనగానపల్లెలో హై టెన్షన్‌ నెలకొంది. మంగళవారం ఉదయం కూరగాయల మార్కెట్‌లో టిడిపి, వైసిపిలు ప్రచారం చేసుకుంటూ ఇరు గ్రూపులు ఒకరికొకరు…

కడప స్టీల్‌ప్లాంటూ ముఖ్యమే

May 7,2024 | 21:35

దీనిపై అవినాష్‌ ఎప్పుడైనా మాట్లాడాడా! – పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల ప్రజాశక్తికమలాపురం (వైఎస్‌ఆర్‌ జిల్లా) విశాఖకు స్టీల్‌ ఎంత ముఖ్యమో మనకూ కడప స్టీల్‌ అంత…

కర్ణాటక బిజెపి నేత ట్వీట్‌ను తొలగించండి : ‘ఎక్స్‌’ ను ఆదేశించిన ఇసి

May 7,2024 | 18:24

న్యూఢిల్లీ :    కర్ణాటక బిజెపి చీఫ్‌ బి.వై. విజయేంద్ర ట్వీట్‌ను తొలగించాల్సిందిగా మైక్రో బ్లాగింగ్‌ వెబ్‌సైట్‌ ఎక్స్‌ను ఎన్నికల కమిషన్‌ (ఇసి) ఆదేశించింది. గతంలో రాష్ట్ర…

మోడీజీ రోడ్‌షో యేనా?..ఏపీకి చేసేదేమైనా ఉందా?

May 7,2024 | 18:22

ఇన్నాళ్ళూ ఊరుకుని, అమరావతి ఇప్పుడే గుర్తొచ్చిందా? జైభారత్‌ నేషనల్‌ పార్టీ పశ్చిమ అభ్యర్థి పోతిన వెంకట రామారావు విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధిపై ప్రధాన పార్టీలు రాజీపడిపోతున్నాయని,…

పిడుగుపాటుకు పాడిరైతు మృతి

May 7,2024 | 17:56

ప్రజాశక్తి-లింగపాలెం(ఏలూరు) : పిడుగుపడి పాడి రైతు మృతి చెందిన ఘటన ఏలూరు జిల్లాలోని లింగపాలెంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. లింగపాలెంలోని యడవల్లి గ్రామానికి చెందిన పరస.రామారావు…