అమెరికాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు భారతీయులు మృతి
కాలిఫోర్నియా (అమెరికా) : అమెరికాలోని కాలిఫోర్నియాలో భారత్కు చెందిన నలుగురు కుటుంబ సభ్యులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కాలిఫోర్నియాలోని శాన్మాటియో కౌంటీలోని…
కాలిఫోర్నియా (అమెరికా) : అమెరికాలోని కాలిఫోర్నియాలో భారత్కు చెందిన నలుగురు కుటుంబ సభ్యులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కాలిఫోర్నియాలోని శాన్మాటియో కౌంటీలోని…
తెలంగాణ : బుధవారం ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ – బిఆర్ఎస్ ల మధ్య మాటల తూటాలు పేలాయి. పలు అంశాలపై రసాభాస జరిగింది. ఒకరిపై…
విశాఖలో అఖిలపక్ష కార్మిక సంఘాల బైక్ ర్యాలీ ప్రజాశక్తి-విశాఖ : నరేంద్రమోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 16న దేశవ్యాప్త…
తెలంగాణ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈరోజు అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్వేత పత్రం విడుదల చేయనున్నారు.…
నేడు సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా నియామక పత్రాలు అందజేత హైదరాబాద్: తెలంగాణలో కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగాల నియామక ప్రక్రియకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. ఎంపికైన…
అంబాలా : రైతులపై పోలీసులు మరోసారి టియర్గ్యాస్తో విరుచుకుపడ్డారు. బుధవారం ఉదయం పంజాబ్ -హర్యానాలోని శంబు సరిహద్దు నుండి ఢిల్లీ చలో నిరసనను ప్రారంభిస్తున్న రైతులపై…
జైపూర్ : రాజ్యసభ ఎన్నికల్లో రాజస్థాన్ నుంచి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పోటీ చేస్తున్నారు. ఇందుకోసం ఆమె ఈరోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు.…
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్, రెండోసారి ఒడిశా నుండి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఆయనతో పాటు మరో కేంద్రమంత్రి ఎల్. మురుగన్ను మధ్యప్రదేశ్…