వార్తలు

  • Home
  • అమెరికాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు భారతీయులు మృతి

వార్తలు

అమెరికాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు భారతీయులు మృతి

Feb 14,2024 | 13:27

కాలిఫోర్నియా (అమెరికా) : అమెరికాలోని కాలిఫోర్నియాలో భారత్‌కు చెందిన నలుగురు కుటుంబ సభ్యులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కాలిఫోర్నియాలోని శాన్‌మాటియో కౌంటీలోని…

వేడెక్కిన తెలంగాణ అసెంబ్లీ – వాకౌట్‌ చేసిన బిఆర్‌ఎస్‌ నేతలు

Feb 14,2024 | 13:07

తెలంగాణ : బుధవారం ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్‌ – బిఆర్‌ఎస్‌ ల మధ్య మాటల తూటాలు పేలాయి. పలు అంశాలపై రసాభాస జరిగింది. ఒకరిపై…

కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల లిస్ట్‌ విడుదల

Feb 14,2024 | 12:58

న్యూఢిల్లీ: త్వరలోనే జరగనున్న రాజ్యసభ ఎన్నికల బరిలో నిలవనున్న అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఆ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ రాజస్థాన్…

16న పారిశ్రామిక సమ్మెలో పాల్గొనండి

Feb 14,2024 | 12:45

విశాఖలో అఖిలపక్ష కార్మిక సంఘాల బైక్‌ ర్యాలీ ప్రజాశక్తి-విశాఖ : నరేంద్రమోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 16న దేశవ్యాప్త…

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు – కాంగ్రెస్‌..బిఆర్‌ఎస్‌ ల మధ్య మాటలతూటాలు..!

Feb 14,2024 | 13:07

తెలంగాణ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈరోజు అసెంబ్లీలో ఇరిగేషన్‌ శాఖపై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి శ్వేత పత్రం విడుదల చేయనున్నారు.…

తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త…

Feb 14,2024 | 12:27

నేడు సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా నియామక పత్రాలు అందజేత హైదరాబాద్: తెలంగాణలో కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగాల నియామక ప్రక్రియకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. ఎంపికైన…

మరోసారి రైతులపై టియర్‌గ్యాస్‌ ప్రయోగం

Feb 14,2024 | 12:17

అంబాలా :    రైతులపై పోలీసులు మరోసారి టియర్‌గ్యాస్‌తో విరుచుకుపడ్డారు. బుధవారం ఉదయం పంజాబ్‌ -హర్యానాలోని శంబు సరిహద్దు నుండి ఢిల్లీ చలో నిరసనను ప్రారంభిస్తున్న రైతులపై…

సోనియా రాజ్యసభ నామినేషన్‌..!

Feb 14,2024 | 12:07

జైపూర్‌ : రాజ్యసభ ఎన్నికల్లో రాజస్థాన్ నుంచి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పోటీ చేస్తున్నారు. ఇందుకోసం ఆమె ఈరోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు.…

రెండోసారి రాజ్యసభకు అశ్వినీ వైష్ణవ్‌

Feb 14,2024 | 11:54

న్యూఢిల్లీ :    కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, రెండోసారి ఒడిశా నుండి రాజ్యసభకు నామినేట్‌ అయ్యారు. ఆయనతో పాటు మరో కేంద్రమంత్రి ఎల్‌. మురుగన్‌ను మధ్యప్రదేశ్‌…