4.5 తీవ్రతతో లెహ్, లడఖ్లో భూకంపం
లడఖ్ : లెహ్, లడఖ్ ప్రాంతాలో 4.5 తీవ్రతతో మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో భూప్రకంపనలు సంభవించాయి. కొండ ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయని, లెహ్, లడఖ్లో…
లడఖ్ : లెహ్, లడఖ్ ప్రాంతాలో 4.5 తీవ్రతతో మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో భూప్రకంపనలు సంభవించాయి. కొండ ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయని, లెహ్, లడఖ్లో…
సెంట్రల్ నైజీరియాలోని పలు గ్రామాల్లో సాయుధ మూకలు కాల్పులకు తెగబడ్డాయి. ఈ కాల్పుల్లో 113 మంది మరణించగా, మరో 300 మందికిపైగా గాయపడ్డారు. బండిట్స్గా పిలిచే మిలటరీ…
కేటాయింపులే తక్కువ ఖర్చు ఇంకా తక్కువ ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. కేటాయింపులే తక్కువగా ఉంటే,…
కేంద్రం నుంచి రాని నిధులు ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : శాంతిభద్రతలకు అత్యంత కీలకమైన, కొత్త పోలీసులకు శిక్షణనిచ్చేందుకు అవసరమైన అకాడమీ ఉనికి రాష్ట్రంలో…
రేపు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు వినతులు – అంగన్వాడీ వర్కర్ల యూనియన్లు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దిగిరాకపోతే సమ్మెను మరింత ఉధృతం…
క్రిస్మస్ సందేశంలో గాజాపై ఇజ్రాయిల్ దాడులను విమర్శించిన పోప్ మా హృదయాలు బెత్లహోంలో ఉన్నాయని ఆవేదన మరణించిన చిన్నారులను బాలయేసులుగా వర్ణన వాటికన్ సిటీ : ప్రతీ…
న్యూఢిల్లీ : భారత్లో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4 వేల మార్క్ను దాటినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ…
ముంబయి : ప్రముఖ పిన్టెక్ కంపెనీ పేటిఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ ఉద్యోగులను భారీగా ఇంటికి పంపించింది. పేటిఎంలో పనిచేస్తున్న దాదాపు 1,000 మంది ఉద్యోగులపై…
సమ్మె శిబిరాల వద్ద క్రిస్మస్ కేక్ కట్ చేసిన అంగన్వాడీలు రాష్ట్రవ్యాప్తంగా 14వ రోజుకు చేరిన నిరసనలు ప్రజాశక్తి – యంత్రాంగం : రాష్ట్ర ప్రభుత్వానికి కళ్లు…