వార్తలు

  • Home
  • మల్లికార్జున ఖర్గేతో షర్మిల భేటీ

వార్తలు

మల్లికార్జున ఖర్గేతో షర్మిల భేటీ

Jan 6,2024 | 11:06

బాధ్యతలు అప్పగింతపై చర్చలు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఎఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో వైఎస్‌ షర్మిల భేటీ అయ్యారు. గురువారం కాంగ్రెస్‌లో చేరిన షర్మిల, శుక్రవారం మల్లికార్జున…

1.11 లక్షల రేషన్‌ కార్డులు మంజూరు : పౌర సరఫరాలశాఖ కమిషనరు అరుణ్‌కుమార్‌

Jan 6,2024 | 11:03

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : దైవార్షిక పథకంలో భాగంగా అర్హులై ఉండి పలు కారణాలతో రేషన్‌కార్డులు పొందలేకపోయిన వారికి ప్రభుత్వం 1,11,321 కార్డులను మంజూరు చేసిందని…

సమస్య పరిష్కరించకుంటే 20 తర్వాత సమ్మె : సిసిఎల్‌ఎ ధర్నాలో విఆర్‌ఎ సంఘం రాష్ట్ర అధ్యక్షులు టి అంజి

Jan 6,2024 | 10:57

ప్రజాశక్తి – మంగళగిరి (గుంటూరు జిల్లా) : విఆర్‌ఎల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఈ నెల 20వ తేదీ తర్వాత సమ్మె చేస్తామని గ్రామ రెవెన్యూ సహాయకుల…

‘హలాల్‌’పై యుపి సర్కారుకు సుప్రీం నోటీసులు

Jan 6,2024 | 10:52

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లో హలాల్‌ సర్టిఫికెట్‌ను నిషేధించడంతోపాటు కేసు నమోదు చేయడంపై హలాల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఉత్తర ప్రదేశ్‌…

ఇజ్రాయిల్‌ భీకర దాడులు

Jan 6,2024 | 10:48

జోర్డాన్‌లో పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు లెబనాన్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు గాజా : గాజాలో ఇజ్రాయిల్‌ తన దాడులను మరింత ఉధృతం చేసింది. ప్రజలందరూ దక్షిణ ప్రాంతం నుండి…

ఒంగోలులో ఇద్దరికి కరోనా

Jan 6,2024 | 10:46

 ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌ : ఒంగోలులో ఇద్దరికి కరోనా నిర్ధారణైంది. ఒంగోలు నగరం, దేవుడుచెరువుకు చెందిన యువకుడికి, మద్దిపాడుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు చేసిన ఆర్‌టిపిఎస్‌ఆర్‌ టెస్టుల్లో కరోనా…

సర్కారుకో దండం

Jan 6,2024 | 10:45

పొర్లు దండాలతో మున్సిపల్‌ కార్మికుల నిరసన ప్రజాశక్తి-యంత్రాంగం : రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె 11వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం తక్షణమే తమ…

జ్ఞాన్‌వాపీ మసీదు సర్వేపై నేడు నిర్ణయం

Jan 6,2024 | 11:19

వారణాసి : జ్ఞాన్‌వాపీ మసీదు కాంప్లెక్స్‌పై భారత పురావస్తు శాఖ (ఎఎస్‌ఐ) సీల్డ్‌ కవర్‌లో అందచేసిన సర్వే నివేదికపై వారణాసి కోర్టు శనివారం నిర్ణయం తీసుకోనుంది. ఈ…

మరో నౌక హైజాక్‌కు యత్నం

Jan 6,2024 | 10:43

తక్షణమే స్పందించిన భారత నేవీ 15 మంది భారతీయులతో సహా 21మంది సిబ్బంది సురక్షితం న్యూఢిల్లీ : అరేబియా సముద్రంలో లైబీరియన్‌ జెండాతో కూడిన ఓడను హైజాక్‌…