వార్తలు

  • Home
  • ఎపి నిట్‌ను ప్రగతిపథంలో నిలుపుతా 

వార్తలు

ఎపి నిట్‌ను ప్రగతిపథంలో నిలుపుతా 

Feb 15,2024 | 09:56

ఇన్‌ఛార్జి డైరెక్టర్‌ డాక్టర్‌ బిఎస్‌.మూర్తి ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం (పశ్చిమగోదావరి జిల్లా): ఎపి నిట్‌ను సిబ్బంది సహకారంతో ప్రగతిపథంలో నిలిపేందుకు కృషి చేస్తానని ఇన్‌ఛార్జి డైరెక్టర్‌ డాక్టర్‌…

ముందంజలో రక్షణ మంత్రి ప్రబౌ 

Feb 15,2024 | 09:52

ఇండోనేషియా అధ్యక్ష ఎన్నికలు జకార్తా :ఇండోనేషియాలో బుధవారం అధ్యక్ష, ఉపాధ్యక్ష, పీపుల్స్‌ కన్సల్టేటివ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇందులో ప్రతినిధుల సభ, సెనెట్‌, ప్రావిన్షియల్‌, సిటీ, రీజెన్సీ…

పేరుకుపోయిన ఫైళ్లు..! 

Feb 15,2024 | 09:49

అనంతపురం కార్పొరేషన్‌లో విచిత్ర పరిస్థితి  బోగస్‌ ఫైళ్లూ ఉన్నాయనే సందేహాలు  సంతకాలు చేయడంలో నూతన కమిషనర్‌ సందిగ్ధం ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌ : అనంతపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో అభివృద్ధి…

మునికూడలిలో ఇసుక దొంగలు

Feb 15,2024 | 09:37

 అనుమతులు లేకుండానే తరలింపు  రూ.కోట్ల విలువైన ఇసుక దోపిడీ ప్రజాశక్తి – సీతానగరం : సీతానగరం మండలం మునికూడలి ఇసుక దొంగలు పడ్డారు. ఎలాంటి అనుమతులు లేకుండా…

కళారూపాలతో శాస్త్రీయ అవగాహన 

Feb 15,2024 | 09:34

జెవివి రాష్ట్ర విజ్ఞాన కళాయాత్ర ప్రదర్శనలు ప్రజాశక్తి – తిరుపతి సిటీ : మూఢవిశ్వాసాల వల్ల జరిగే అనర్ధాలను పాటలు, నృత్యాలు, చిరు నాటిక రూపాల ద్వారా…

మైనింగ్‌ డైరెక్టరుగా వెంకటరెడ్డి నియామకంపై పిల్‌

Feb 15,2024 | 09:23

ప్రజాశక్తి-అమరావతి : గనులశాఖ సంచాలకులు విజి వెంకటరెడ్డి నియామకాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిల్‌లో ఆయనతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులిచ్చింది. డైరెక్టరు పోస్టులో ఆయనను ఎలా…

ఇసుక అక్రమ మైనింగ్‌ వాస్తవమే 

Feb 15,2024 | 09:21

హైకోర్టుకు తెలిపిన కేంద్ర అటవీశాఖ ప్రజాశక్తి-అమరావతి : రాష్ట్రంలో ఇసుక అక్రమంగా మైనింగ్‌ జరుగుతోందని కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వశాఖ (ఎంఒఇఎఫ్‌) బుధవారం హైకోర్టుకు నివేదించింది. జిసికెసి…

సుప్రీం గైడ్‌లైన్స్‌కు లోబడే యాడ్స్‌

Feb 15,2024 | 09:17

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు ప్రజాశక్తి-అమరావతి : వైసిపి రాజకీయ ప్రయోజనాలను ప్రోత్సహించేలా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసి రాష్ట్ర ప్రభుత్వం వివిధ మార్గాల్లో ప్రకటనలు…

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం : మంత్రి అమర్‌నాథ్‌

Feb 15,2024 | 09:16

అమరావతి బ్యూరో: రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకొచ్చే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌…