వార్తలు

  • Home
  • ‘మెగా’ మట్టి దోపిడీ

వార్తలు

‘మెగా’ మట్టి దోపిడీ

Jan 23,2024 | 10:55

పరిమితికి మించి తవ్వకాలు రోడ్లు, వీధులు ధ్వంసం ప్రజలు, రైతుల్లో వ్యతిరేకత వచ్చిన లెక్కచేయని వైనం అధికార యంత్రాంగానికి మూమూళ్లే మామూళ్లు ప్రజాశక్తి-శ్రీకాళహస్తి : జాతీయ రహదారి…

సాగునీటి ఎద్దడిపై ఇరిగేషన్‌ ఎఇ నిర్బంధం

Jan 23,2024 | 10:51

ప్రజాశక్తి- ఉప్పలగుప్తం (డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా) :పంట కాలువను పరిశీలించేందుకు సోమవారం వచ్చిన ఇరిగేషన్‌ ఎఇని తీవ్ర సాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్న రైతులు నిర్బంధించారు. డాక్టర్‌…

జగనన్నా… మా ఇళ్లేవన్నా?

Jan 23,2024 | 10:49

 కట్టినవి కూల్చేశారు కొత్తగా కడతామని చేతులెత్తేశారు లబ్ధిదారుల ఆవేదన ప్రజాశక్తి- కవిటి (శ్రీకాకుళం జిల్లా) : కాంగ్రెస్‌ ప్రభుత్వం 2008లో వారందరికీ ఇందిరమ్మ కాలనీలో ఇళ్లు మంజూరు…

ఇన్నేళ్లూ ఏం చేశావు?

Jan 23,2024 | 10:37

ఎన్నికల వేళ గుర్తొచ్చామా కర్ణాటకలో బిజెపి ఎంపిని అడ్డుకున్న దళితులు బెంగళూరు : కర్నాటకలోని మైసూరు ఎంపి ప్రతాప్‌ సింహకు చేదు అనుభవం ఎదురైంది. తమ గ్రామానికి…

ఐర్లాండ్‌, బ్రిటన్‌ల్లో ఇషా తుపాను బీభత్సం

Jan 23,2024 | 10:33

అంథకారంలో లక్షలాదిమంది  వందలాది రైళ్లు రద్దు లండన్‌ : బ్రిటన్‌, ఐర్లాండ్‌లను శీతాకాలపు తుపానులు ముంచెత్తుతున్నాయి. తాజాగా సోమవారం సంభవించిన ఇషా తుపాను రెండు దేశాల్లో బీభత్సాన్ని…

మహిళా రిజర్వేషన్‌ అమలుపై 2 వారాల్లో అఫిడవిట్‌ దాఖలు చేయండి

Jan 23,2024 | 10:31

కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మహిళా రిజర్వేషన్‌ చట్టం (నారీ శక్తి వందన్‌ చట్టం-2023)ను తక్షణమే అమలు చేయాలని, తద్వారా లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో…

గణతంత్ర వేడుకల్లో తెలంగాణ శకటం

Jan 23,2024 | 10:30

ప్రజాస్వామ్య పరిరక్షణ.. ఉద్యమ స్ఫూర్తే ఇతివృత్తంగా ప్రదర్శనకు సిద్ధం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ‘స్వీయ పాలన, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమ స్ఫూర్తి’…

నేడు ఏసీబీ కోర్టులో స్కిల్‌ కేసు విచారణ

Jan 23,2024 | 10:27

ప్రజాశక్తి-అమరావతి : చంద్రబాబు స్కిల్‌ స్కామ్‌ కేసుపై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. అప్రూవల్‌గా మారిన నిందితుడు ఏసీఐ ఎండి శిరీష్‌ చంద్రకాంత్‌ షాను విచారించే…

వామపక్ష నేతల దీక్షల విరమణ – అంగన్‌వాడీల కృతజ్ఞతలు

Jan 23,2024 | 09:15

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వంతో అంగన్‌వాడీ సంఘాలు జరిపిన చర్చలు సఫలం కావడంతో వామపక్ష నేతలు నిరాహార దీక్షలను విరమించారు. అంగన్‌వాడీలపై రాష్ట్రప్రభుత్వ అమానుష దాడిని నిరసిస్తూ…