ఖతార్లో మాజీ నేవీ అధికారులకు ఊరట..
న్యూఢిల్లీ : ఖతార్లో గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన మాజీ నేవీ అధికారులకు ఊరట లభించింది. జైలు శిక్షపై అప్పీలు చేసుకునేందుకు 60 రోజుల సమయం ఇచ్చినట్లు…
న్యూఢిల్లీ : ఖతార్లో గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన మాజీ నేవీ అధికారులకు ఊరట లభించింది. జైలు శిక్షపై అప్పీలు చేసుకునేందుకు 60 రోజుల సమయం ఇచ్చినట్లు…
విశాఖ : నారా భువనేశ్వరి శుక్రవారం విశాఖలో పర్యటిస్తున్నారు. విశాఖ 33వ డివిజన్ వెంకటేశ్వర మెట్టుకు చేరుకున్న భువనేశ్వరి అక్కడి నుండి ‘నిజం గెలవాలి’ యాత్రను ప్రారంభించారు.…
తిరుపతి : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్ తిరుమల వేంకటేశ్వరుడిని శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం విఐపి ప్రారంభ విరామ దర్శన…
తాడిపత్రి (అనంతపురం) : వైఎస్సార్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు భాస్కర్ పై దాడి చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ……
చండీగఢ్ : అక్రమ మైనింగ్ కేసులో హర్యానా మాజీ ఎమ్మెల్యే దిల్బాగ్ సింగ్, సన్నిహితుల నివాసాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) జరిపిన సోదాల్లో కోట్లాది రూపాయల నగదు,…
సోమాలియా : 15 మంది భారత సిబ్బందితో లైబీరియన్ జెండా ఉన్న ఓడను సోమాలియా తీరంలో హైజాక్ చేసినట్లు సైనిక అధికారులు శుక్రవారం ప్రకటించారు. భారత నౌకాదళానికి…
ఎంపిల సస్పెన్షన్పై చర్చ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాజ్యసభ ప్రివిలేజెస్ కమిటీ సమావేశం ఈ నెల 9న ఎంపి హరివంశ్ అధ్యక్షతన జరగనున్నది. ఇటీవల ముగిసిన శీతాకాల…
రాహుల్ గాంధీ యాత్రలో స్వల్ప మార్పులు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించాలంటే నాయకులు విభేదాలు పక్కనపెట్టి, ముందుకు వెళ్లాలని ఎఐసిసి…
న్యూఢిల్లీ : ఆప్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొహల్లా క్లీనిక్ల్లో దర్యాప్తు చేపట్టాల్సిందిగా సిబిఐను లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశించినట్లు సమాచారం. ఈ ఆస్పత్రుల్లోని పరీక్షా…