వార్తలు

  • Home
  • మ్యానిఫెస్టోలో అంగన్‌వాడీల అంశం : కుప్పంలో చంద్రబాబు ఉద్ఘాటన

వార్తలు

మ్యానిఫెస్టోలో అంగన్‌వాడీల అంశం : కుప్పంలో చంద్రబాబు ఉద్ఘాటన

Dec 31,2023 | 12:15

ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో, కుప్పం : ‘మీ డిమాండ్లు న్యాయసమ్మతం, టిడిపి మ్యానిఫెస్టోలో అంగన్‌వాడీల అంశం చేరుస్తాం’ అని టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు భరోసా…

మెయిన్‌ లైన్‌లో ఆగిన యశ్వంతపూర్‌ – కారటగి ఎక్స్‌ప్రెస్‌

Dec 31,2023 | 11:53

అనంతపురం : యశ్వంతపూర్‌ నుండి రాయదుర్గం మీదుగా కారటగి మధ్య ప్రతిరోజు తిరిగే ఎక్స్‌ ప్రెస్‌ రైలు ఆదివారం ఉదయం 4:40 నిమిషాలకు రాయదుర్గం రైల్వే స్టేషన్లో…

మందు బాబులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌..

Dec 31,2023 | 11:53

ప్రజాశక్తి-అమరావతి : మందు బాబులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. న్యూ ఇయర్‌ను పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా వైన్స్‌ షాపుల పనివేళలు పొడగిస్తూ ఉత్తర్వులు జారీ…

బిజెపి ఎంపి ప్రతాప్‌ సింహా సోదరుడు అరెస్ట్‌ ..

Dec 31,2023 | 11:50

బెంగళూరు :   దేశవ్యాప్తంగా వివాదాస్పదమైన పార్లమెంట్‌ భద్రతా వైఫల్య ఘటనలో వార్తల్లోకెక్కిన బిజెపి ఎంపి ప్రతాప్‌ సింహా సోదరుడు అరెస్టయ్యారు. కోట్లాది రూపాయల విలువైన చెట్లను నరికినందుకు…

పీఎస్‌ఎల్‌వీ-సీ58 కౌంట్‌డౌన్‌ ప్రారంభం

Dec 31,2023 | 11:21

ప్రజాశక్తి-సూళ్లూరుపేట: 2024 మొదటి రోజే పీఎస్‌ఎల్‌వీ-సీ58 ప్రయోగం చేపట్టేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. పీఎస్‌ఎల్‌వీ వాహకనౌక మనదేశానికి చెందిన ఎక్స్‌-రే పొలారిమీటర్‌ ఉపగ్రహం (ఎక్స్‌పోశాట్‌)ను అంతరిక్షంలోకి తీసుకువెళ్లనుంది.…

కన్నూర్‌ విసి పునర్‌ నియామకం’పై కేరళ రివ్యూ పిటీషన్‌

Dec 31,2023 | 11:14

న్యూఢిల్లీ :  కన్నూర్‌ యూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్‌గా డాక్టర్‌ గోపీనాథ్‌ రవీంద్రన్‌ పునర్‌ నియామకాన్ని రద్దు చేస్తు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేరళ ప్రభుత్వం శనివారం రివ్యూ…

పోటీగా ప్రయివేటు కార్మికులు – ట్యాంకుపైకెక్కి కార్మికుల నిరసన

Jan 6,2024 | 10:35

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : మున్సిపల్‌ కార్మికుల సమ్మె నేపథ్యంలో … ఇంజనీరింగ్‌ విభాగంలో 100 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి పోటీ కార్మికులను మున్సిపల్‌ అధికారులు…

6వరోజు పారిశుధ్య కార్మికుల సమ్మె : గుంటూరు మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

Dec 31,2023 | 11:28

నరసరావుపేట (గుంటూరు) : గుంటూరు మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఆదివారం ఉదయం ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ … గత ఐదు రోజులుగా సమ్మె…

మానవత్వంపై దాడులు : గాజాపై ఇజ్రాయెల్‌ నరమేధానికి విజయన్‌ ఖండన

Dec 31,2023 | 09:44

తిరువనంతపురం : కొన్ని నెలల నుంచి గాజాపై కొనసాగిస్తున్న ఇజ్రాయెల్‌ బాంబు దాడులను కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్‌ ఖండించారు. పాలస్తీనా ప్రజలను హత్య చేయడమే లక్ష్యంగా…