వార్తలు

  • Home
  • కార్మిక వ్యతిరేక విధానాలను ఓడించండి

వార్తలు

కార్మిక వ్యతిరేక విధానాలను ఓడించండి

Apr 10,2024 | 17:52

సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్.నర్సింగరావు ప్రజాశక్తి-శ్రీకాకుళం : కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న బిజెపిని దానికి మద్దతుగా నిలబడుతున్న పార్టీలను ఎన్నికలలో ఓడించాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన…

టిడిపిలో చేరిన మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్‌

Apr 10,2024 | 22:47

 కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చంద్రబాబు ప్రజాశక్తి-హిందూపురం : ఇటీవల వైసిపికి గుడ్‌బై చెప్పిన మాజీ ఎమ్మెల్సీ షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌ బుధవారం టిడిపిలో చేరారు. చంద్రబాబు…

ఢిల్లీ సంక్షేమ మంత్రి రాజీనామా

Apr 10,2024 | 23:57

న్యూఢిల్లీ : ఢిల్లీ సంక్షేమశాఖ మంత్రి రాజ్‌కుమార్‌ ఆనంద్‌ బుధవారం తన పదవికీ రాజీనామా చేశారు. కేబినెట్‌, పార్టీ పదవులను వదులుకున్నారు. రాజీనామా సందర్భంగా ఆప్‌పై అవినీతి…

కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నివేదిత

Apr 10,2024 | 17:01

హైదరాబాద్‌ : కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నివేదిత పేరును ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ ఫైనల్‌ చేశారు. ఈ మేరకు కేసీఆర్‌ అధికారికంగా ప్రకటించారు. పార్టీ ముఖ్య…

కలెక్టివ్‌ న్యూస్‌ రూమ్‌ ప్రారంభించిన బిబిసి ఇండియా

Apr 10,2024 | 23:57

లండన్‌ : విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలు (ఎఫ్‌డిఐ)కు అనుగుణంగా భారత్‌లో బిబిసి పునర్‌ నిర్మాణం ‘కలెక్టివ్‌ న్యూస్‌ రూమ్‌’ ను బుధవారం ప్రారంభించింది. బిబిసి వరల్డ్‌…

ఈనెల 21న భువనగిరిలో బహిరంగ సభ : సిఎం రేవంత్‌రెడ్డి

Apr 10,2024 | 16:37

హైదరాబాద్‌: భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ ముఖ్యనేతల సమావేశం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నివాసంలో ముగిసింది. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి విజయం కోసం చేపట్టాల్సిన…

విలేకరిపై వైసిపి నాయకుడు దాడి

Apr 10,2024 | 16:19

ప్రజాశక్తి-బేస్తవారిపేట(ప్రకాశం జిల్లా) : ప్రకాశం జిల్లా బెస్తవారిపేట పట్టణంలోని ఓ రాజస్థాన్ టీ దుకాణం నందు ఆంధ్రప్రభ విలేకరి దగ్గుబాటి రంగస్వామిపై వైసిపికి చెందిన మూల నారాయణరెడ్డి…

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రూ.35 కోట్ల హెరాయిన్‌ సీజ్‌

Apr 10,2024 | 16:15

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్‌ పట్టుబడింది. సుమారు రూ. 35 కోట్ల విలువైన 5 కిలోల హెరాయిన్‌ను కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. ఎవరి కంట పడకుండా…

కార్పొరేట్-మతోన్మాద బిజెపిని ఓడించాలి

Apr 10,2024 | 16:12

సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి కృష్ణయ్య ప్రజాశక్తి మంగళగిరి : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కార్పొరేట్ మతోన్మాద బిజెపిని ఓడించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు…