వార్తలు

  • Home
  • నేడు పోచంపల్లిలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము పర్యటన

వార్తలు

నేడు పోచంపల్లిలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము పర్యటన

Dec 20,2023 | 12:36

యాదాద్రి భువనగిరి : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భూదాన్‌ పోచంపల్లిలో నేడు పర్యటించనున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన ఆమె బుధవారం పోచంపల్లికి రానున్నారు.…

ఎవరినీ నొప్పించాలని భావించలేదు : టిఎంసి ఎంపి కళ్యాణ్‌ బెనర్జీ

Dec 20,2023 | 12:36

న్యూఢిల్లీ   :   ఉపరాష్ట్ర్రపతి జగదీప్‌ ధన్‌ఖర్‌ పట్ల తనకు చాలా గౌరవం వుందని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపి కళ్యాణ్‌ బెనర్జీ బుధవారం పేర్కొన్నారు.  మిమిక్రీ అనేది ఓ…

సమగ్రశిక్షా ఉద్యోగుల సమ్మె ప్రారంభం

Dec 20,2023 | 17:45

ప్రజాశక్తి-యంత్రాంగం :  సమగ్రశిక్షా ఉద్యోగుల సమ్మె ఈరోజు ప్రారంభమైంది. ఉద్యోగులను  రెగ్యులర్‌ చేయడం, హెచ్‌ఆర్‌ పాలసీ అమలు, ఉద్యోగ భద్రత, తక్షణమే గ్రాస్‌పే తదితర సమస్యలను పరిష్కరించాలని…

డ్రగ్స్‌ ఫ్రీ తెలంగాణ.. డీజీపీ రవిగుప్తా పిలుపు

Dec 20,2023 | 12:05

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాన్ని డ్రగ్స్‌ ఫ్రీ రాష్ట్రంగా చేసేందుకు కృషి చేస్తోందని.. ఇలాంటి టైంలో డ్రగ్స్ వినియోగించినా, సరఫరా చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని..…

చట్టబద్ధమైన డిమాండ్‌ లేవనెత్తితే సస్పెండ్‌ చేస్తారా : సోనియాగాంధీ

Dec 20,2023 | 11:59

న్యూఢిల్లీ :    చట్టబద్ధమైన డిమాండ్‌ లేవనెత్తినందుకు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఊపిరి ఆడకుండా చేస్తోందని కాంగ్రెస్‌ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ విమర్శించారు. బుధవారం పార్లమెంట్‌ సెంట్రల్‌…

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ‘శ్వేత పత్రం’ విడుదల

Dec 20,2023 | 12:43

అరగంట పాటు సభ వాయిదా హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై 42 పేజీలతో కూడిన శ్వేతపత్రం శ్వేతపత్రం ప్రభుత్వం విడుదల చేసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క…

10 ఏళ్లలో సృష్టించిన తెలంగాణ ఆస్తులు : బిఆర్‌ఎస్‌ డాక్యుమెంట్‌ రిలీజ్‌

Dec 20,2023 | 11:49

తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై నేడు అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసేందుకు సిద్ధమైన వేళ … బిఆర్‌ఎస్‌ తెలంగాణ రాష్ట్ర…

దేశ చరిత్రలోనే ప్రజాస్వామ్యం అపహాస్యం : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

Dec 20,2023 | 11:36

పార్లమెంట్‌లో 141 మంది సస్పెన్షన్లపై  ఈనెల 22న దేశ వ్యాప్త నిరసన స్టీల్‌ప్లాంట్‌ స్టేక్‌ హోల్డర్‌లు కార్మికులే: ఆదానీ, టాటా, జిందాల్‌లు కాదు 3వ ఫర్నేస్‌ను సెయిల్‌…

పెరుగుతున్న కరోనా కేసులపై నేడు కేంద్ర మంత్రి సమీక్ష

Dec 20,2023 | 11:31

ఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తిపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా నేడు రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అన్ని రాష్ట్రాల…