వార్తలు

  • Home
  • రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాబోతోంది

వార్తలు

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాబోతోంది

Apr 9,2024 | 20:22

ఉగాది వేడుకల్లో పాల్గొన్న పవన్‌ కల్యాణ్‌ చేబ్రోలులో నూతన గృహ ప్రవేశం ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో కూటమి ప్రభుత్వం రాబోతోంది అని…

రుణమాఫీ రైతులకు వరం

Apr 9,2024 | 20:20

 పిసిసి మీడియా చైర్మన్‌ ఎన్‌.తులసిరెడ్డి ప్రజాశక్తి – వేంపల్లె (వైఎస్‌ఆర్‌ జిల్లా) : కాంగ్రెస్‌ పార్టీ తన మేనిఫెస్టోలో పేర్కొన్న వ్యవసాయ రుణమాఫీ పథకం రైతులకు వరమని…

ఇబ్బందులుంటే మార్పు, చేర్పులుంటాయ్

Apr 9,2024 | 23:14

 టిడిపి అధినేత చంద్రబాబు స్పష్టీకరణ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించినా..తమ కూటమి అభ్యర్థల విషయంలో ఏ నియోజకర్గంలోనైనా ఇబ్బందులు వస్తే మార్పు,…

మాజీ మంత్రి ఫరూక్‌కు తప్పిన ప్రమాదం

Apr 9,2024 | 21:09

 గేదెల మందను ఢీ కొట్టిన కారు  ఎయిర్‌ బెలూన్‌ ఓపెన్‌ కావడంతో స్వల్ప గాయాలు ప్రజాశక్తి – పాణ్యం/నంద్యాల కలెక్టరేట్‌ : నంద్యాల శాసనసభ నియోజకవర్గ అభ్యర్థి,…

కొనసాగిన టిఎంసి నేతల 24 గంటల ధర్నా

Apr 9,2024 | 17:35

న్యూఢిల్లీ :    టిఎంసి నేతలు మందిర్‌ మార్గ్‌ పోలీస్‌ స్టేషన్‌లో మంగళవారం కూడా తమ నిరసనను కొనసాగించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలైన సిబిఐ, ఇడి, ఎన్‌ఐఎ,…

పింఛన్ల వ్యవహారంలో సీఎస్‌పై విచారణ జరపాలని కూటమి ఫిర్యాదు

Apr 9,2024 | 17:00

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్‌రెడ్డిపై టీడీపి, బీజేపీ, జనసేన నాయకులు కేంద్ర మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. సీఎస్‌ ఎన్నికల సంఘం ఆదేశాలను…

పల్లె రవి కుమార్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

Apr 9,2024 | 16:45

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పల్లె రవి కుమార్‌ గౌడ్‌కు ప్రమాదం తప్పింది. స్వల్ప గాయాలతో రవికుమార్‌ బయటపడ్డారు. ఖైరతాబాద్‌లోని ఓ…

జిమ్మిక్కులతో అధికారంలోకి రావాలనేది బిజెపి విధానం : జగ్గారెడ్డి

Apr 9,2024 | 16:30

హైదరాబాద్‌: జిమ్మిక్కులతో అధికారంలోకి రావాలలనేది మోడీ, అమిత్‌ షా విధానమని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి విమర్శించారు. రాహుల్‌ గాంధీ కుటుంబం ప్రజలు ఎప్పుడూ సుఖసంతోషాలతో ఉండాలని…

అక్రమ ట్రస్టుల నుంచి బిజెపికి రూ.614.52 కోట్ల విరాళం!

Apr 9,2024 | 23:56

తిరువనంతపురం : 2021-22 ఒక్క ఏడాదిలోనే కార్పోరేట్లు, వ్యక్తులు, ఎలక్షన్‌ కమిషన్‌ (ఇసి) ఆమోదించని అక్రమ ట్రస్టుల నుండి బిజెపి రూ.614.52 కోట్లు సంపాదించింది. ఎలక్టోరల్‌ బాండ్ల…