వార్తలు

  • Home
  • కదం తొక్కిన స్పానిష్‌ రైతులు

వార్తలు

కదం తొక్కిన స్పానిష్‌ రైతులు

Feb 22,2024 | 10:33

 మాడ్రిడ్‌లో ట్రాక్టర్లతో పరేడ్‌ మాడ్రిడ్‌: వ్యవసాయ రంగంలో యూరోపియన్‌ యూనియన్‌ చేపట్టిన వినాశకర విధానాలకు వ్యతిరేకంగా స్పెయిన్‌లో రైతులు గత కొన్ని రోజులుగా సాగిస్తున్న పోరాటం బుధవారం…

సిపిఎం సీనియర్‌ నాయకులు రాంచంద్రరావు కన్నుమూత

Feb 22,2024 | 10:30

నేడు అంత్యక్రియలు ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : సిపిఎం సీనియర్‌ నాయకులు మాటూరు రాంచంద్రరావు (76) ఖమ్మం శ్రీనివాసనగర్‌లోని తన స్వగృహంలో బుధవారం తుదిశ్వాస విడిచారు.…

గెలుపు కోసం ఏదైనా చేస్తారు !.. బిజెపిపై కేజ్రివాల్‌ మండిపాటు

Feb 22,2024 | 10:28

న్యూఢిల్లీ : ఛండీగఢ్‌ మేయర్‌ ఎన్నిక ఫలితాన్ని సుప్రీం రద్దు చేయడాన్ని ప్రస్తావిస్తూ, ఎన్నికల్లో గెలవడం కోసం బిజెపి ఏదైనా చేస్తుందని ముఖ్యమంత్రి, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌…

ఢిల్లీ మద్యం కుంభకోణంలో… కవితకు సిబిఐ నోటీసులు

Feb 22,2024 | 13:09

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ఢిల్లీ మద్యం కుంభకోణంలో దర్యాప్తు సంస్థ నుంచి బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు మరోసారి పిలుపు అందింది. ఈనెల 26 (సోమవారం) తమ ముందు హాజరుకావాలని…

అక్రమం, రాజకీయ దురుద్దేశపూరితం

Feb 22,2024 | 10:25

 అసాంజె అప్పగింత ప్రయత్నాలపై లండన్‌ హైకోర్టులో లీగల్‌ టీమ్‌ వాదనలు లండన్‌ : వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు, జర్నలిస్ట్‌ జూలియన్‌ అసాంజెను అమెరికాకు అప్పగించడానికి జరుగుతున్న యత్నాలు అక్రమమని,…

గాజాలో కాల్పుల విరమణకు లేబర్‌ పార్టీ సానుకూలత

Feb 22,2024 | 10:23

 కాల్పుల విరమణకు అంగీకరించకుంటే ఎన్నికల్లో తిరస్కరిస్తామన్న నినాదాలు, నిరసనల ఫలితం లండన్‌: పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ ఊచకోతను అధికార కన్సర్వేటివ్స్‌తో కలసి గుడ్డిగా వెనకేసుకొచ్చిన స్టార్మర్‌ నేతృత్వంలోని బ్రిటన్‌…

జమ్మూ-శ్రీనగర్‌ రహదారి బ్లాక్‌..

Feb 22,2024 | 10:05

 అప్రమత్తంగా ఉండాలని పోలీసుల కీలక సూచనలు శ్రీనగర్‌ : రాంబన్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో జమ్మూ-శ్రీనగర్‌ జాతీయ రహదారిని బ్లాక్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. కాశ్మీర్‌ను దేశంలోని…

‘ సిపిఎం జన శంఖారావం ‘ ప్రారంభం

Feb 22,2024 | 10:07

విజయవాడ : ‘ సిపిఎం జన శంఖారావం ‘ విజయవాడ పాయకాపురం ప్రకాష్‌నగర్‌ సెంటర్‌లో గురువారం ఉదయం ప్రారంభమైంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు కార్యక్రమాన్ని ప్రారంభించారు.…

తమిళనాడులో ఘోర ప్రమాదం.. నలుగురు వైద్య విద్యార్థులు మృతి

Feb 22,2024 | 09:56

చెన్నై : తిరువణ్ణామలై సమీపంలోని కిలిపెన్నత్తూరు ప్రాంతంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను కారు ఢీకొనడంతో నలుగురు వైద్య విద్యార్థులు మృతి చెందారు. తిరువణ్ణామలై నుంచి తిండివనం వెళ్తుండగా…