వార్తలు

  • Home
  • ఆప్ తరపున ప్రచారం చేయనున్న సునీతా కేజ్రీవాల్‌

వార్తలు

ఆప్ తరపున ప్రచారం చేయనున్న సునీతా కేజ్రీవాల్‌

Apr 26,2024 | 16:30

న్యూఢిల్లీ :  లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌ పార్టీ తరపున ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ భార్య సునీత ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 27న ఈస్ట్‌ ఢిల్లీ నియోజకవర్గంలో…

రెట్టింపైన MPLAD కింద ఖర్చు చేయని నిధుల వాటా

Apr 26,2024 | 15:18

న్యూఢిల్లీ  :    2019లో పార్లమెంటుకు ఎన్నికైన ఎంపిలు స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం (MPLAD) కింద వారికి కేటాయించిన నిధులను వినియోగించలేదని వెల్లడైంది. 2014లో ఎన్నికైన…

సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తం అవసరం : చాగల్లు పోలీసుల హెచ్చరిక

Apr 26,2024 | 14:56

ప్రజాశక్తి-చాగల్లు (తూర్పు గోదావరి) : సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చాగల్లు పోలీసులు హెచ్చరించారు. శుక్రవారం ఎస్సై ఏ నాగరాజు మీడియాతో మాట్లాడుతూ … మండలంలో…

నవరత్నాలు ఫ్లస్

Apr 26,2024 | 14:54

నేడు వైసీపీ మేనిఫెస్టో విడుద అమరావతి : 2019 ఎన్నికల్లో నవరత్నాల పథకాలతో ప్రజల్లోకి వెళ్లిన జగన్‌ ఈ ఎన్నికల్లో నవరత్నాలు ఫ్లస్‌ పేరుతో మేనిఫెస్టోను సిద్ధంచేశారు.…

శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం

Apr 26,2024 | 13:27

శ్రీశైలం : అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలంలో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. ఉత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం తెల్లవారుజామున పూజల…

తునిలో టిడిపికి షాక్‌ – కీలక నేత యనమల కృష్ణుడు రాజీనామా

Apr 26,2024 | 13:18

కాకినాడ (తూర్పు గోదావరి) : ఎపిలో ఎన్నికల వేళ … రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కాకినాడ జిల్లాలో టిడిపికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దాదాపు నాలుగు…

2nd Phase – ప్రశాంతంగా కొనసాగుతున్న లోక్‌ సభ ఎన్నికల పోలింగ్‌

Apr 26,2024 | 12:57

న్యూఢిల్లీ : రెండో విడత లోక్‌ సభ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. ఈరోజు సాయంత్రం 6 గంటల…

Loksabha Elections – ఓటేసిన ప్రముఖులు

Apr 26,2024 | 12:57

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్‌ శుక్రవారం కొనసాగుతోంది. 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. ఈ…

3, 4 తేదీల్లో రాష్ట్రంలో ప్రధాని మోడీ పర్యటన

Apr 26,2024 | 13:16

అమరావతి : మే 3,4 తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రానికి రానున్నారు. మే 3న మధ్యాహ్నం 2.45కు పీలేరు, సాయంత్రం 6.30కు విజయవాడలో…