వార్తలు

  • Home
  • బ్రెజిల్‌లో ఘోర ప్రమాదం : 25 మంది మృతి

వార్తలు

బ్రెజిల్‌లో ఘోర ప్రమాదం : 25 మంది మృతి

Jan 9,2024 | 09:11

బ్రెజిల్‌ : బ్రెజిల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి బ్రెజిల్‌లోని ఈశాన్య రాష్ట్రమైన లోతట్టు బహియాలోని నోవా ఫాతిమా గవియావో నగరాల మధ్య ఫెడరల్‌ రహదారిపై…

సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం : సిపిఎం పొలిట్‌బ్యూరో

Jan 9,2024 | 08:36

న్యూఢిల్లీ : బిల్కిస్‌ బానో కేసులో 11 మంది దోషుల శిక్షా కాలాన్ని తగ్గిస్తూ గుజరాత్‌ ప్రభుత్వం తీసుకున్న చట్టవిరుద్ధమైన నిర్ణయాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన…

రాష్ట్ర డిప్యూటీ సీఎంపై తెలంగాణలో కేసు

Jan 9,2024 | 08:33

ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో : రాష్ట్ర డిప్యూటీ సిఎం కళత్తూరు నారాయణస్వామిపై తెలంగాణలో కేసు నమోదు అయ్యింది. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మరణం వెనుక సోనియా గాంధీ…

‘పురం’లో వేడెక్కిన రాజకీయం

Jan 9,2024 | 08:32

ఎమ్మెల్యే బాలయ్య… మంత్రి పెద్దిరెడ్డి పోటాపోటీ సమావేశాలు ప్రజాశక్తి-హిందూపురం : శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో రాజకీయాలు వేడెక్కాయి. అప్పుడే ఎన్నికలు అనే రీతిలో అధికార ప్రతిపక్ష…

బిల్కిస్‌ బానో కేసులో దోషుల విడుదల చెల్లదు

Jan 9,2024 | 08:31

గుజరాత్‌ ప్రభుత్వం నేరస్తులతో కుమ్మక్కయింది కేంద్ర ప్రభుత్వానికీ ఈ పాపంలో వాటా ఉంది దోషులు రెండు వారాల్లో జైలుకెళ్లి లొంగిపోవాలి సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు ప్రజాశక్తి-న్యూఢిల్లీ…

ఒఎన్‌జిసి ‘ఫస్ట్‌ ఆయిల్‌’ ప్రారంభం

Jan 9,2024 | 08:31

ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి : బంగాళాఖాతం తీరంలో లోతైన నీటిలో ఉన్న కెజి-డిడబ్ల్యుఎన్‌-98/2 బ్లాక్‌ నుంచి ‘ఫస్ట్‌ ఆయిల్‌’ ఉత్పత్తిని విజయవంతంగా ప్రారంభించామని కాకినాడ ఒఎన్‌జిసి ఈస్టర్న్‌…

మున్సిపల్‌ కార్మికులపై పోలీసుల ప్రతాపం

Jan 9,2024 | 08:30

విజయవాడ కలెక్టరేట్‌ వద్ద ఉద్రిక్తత పలు జిల్లాల్లో అరెస్టులు కొనసాగిన సమ్మె ప్రజాశక్తి- యంత్రాంగం : మున్సిపల్‌ కార్మికులపై పలు జిల్లాల్లో పోలీసులు సోమవారం విరుచుకుపడి ప్రతాపం…

ఎస్మా రద్దు.. .జీతాలు పెంపు

Jan 9,2024 | 08:29

రౌండ్‌టేబుల్‌ సమావేశం డిమాండ్‌ వివిధ పార్టీలు, ప్రజాసంఘాల ఏకగ్రీవ తీర్మానం సంక్రాంతిలోపు తేల్చకపోతే ప్రత్యక్ష కార్యాచరణ నేడు రాస్తారోకోలు, ప్రదర్శనలు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :…

రాష్ట్రంలో గిరిజనులకు భరోసా

Jan 8,2024 | 20:43

ఎస్‌టి కమిషన్‌ ఛైర్మన్‌ డివిజి శంకరరావు సంక్షేమ పథకాలు, హక్కులపై చైతన్యం ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో గిరిజనులందరికీ భరోసా కల్పించడమే ఎస్‌టి కమిషన్‌…