వార్తలు

  • Home
  • 15 నుంచి సముద్రంలో చేపల వేట నిషేధం

వార్తలు

15 నుంచి సముద్రంలో చేపల వేట నిషేధం

Apr 9,2024 | 01:03

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సముద్ర జలాల్లో యాంత్రిక పడవులు, మెకనైజ్డ్‌ మోటారు బోట్లు ద్వారా నిర్వహించే అన్ని రకాల చేపల వేటను ఈ నెల…

అన్ని సమ్మర్‌ స్టోరేజి ట్యాంకులకు నీరు

Apr 9,2024 | 01:02

 డ్రోన్లతో సరఫరా పర్యవేక్షణ  సిఎస్‌. కె.ఎస్‌. జవహర్‌ రెడ్డి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని అన్ని స్టోరేజ్‌ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపాలని, కాలువల ద్వారా విడుదల…

మాపై వైసిపి దుష్ప్రచారం : వేమిరెడ్డి దంపతులు

Apr 9,2024 | 00:59

ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి : నిన్నటికి నిన్న మేము పార్టీ మారుతున్నట్టు వైసిపి వారు ఓ దుష్ప్రచారం చేశారని, ఈ రోజు ఇంకో ప్రచారం చేసి వికృతానందం పొందుతున్నారని…

సివిల్‌ సర్వీస్‌ అధికారులపై నిరాధార ఆరోపణలు తగవు: మంత్రి బొత్స

Apr 9,2024 | 00:55

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : నిజాయితీగా పనిచేస్తున్న సివిల్‌ సర్వీస్‌ అధికారులపై ప్రశాంత్‌ కిషోర్‌ బృందం నిరాధార ఆరోపణలు చేయడం గర్హనీయమని రాష్ట్ర విద్యా శాఖ…

దేశం ఆర్ధికంగా నలిగిపోతోంది

Apr 9,2024 | 00:54

నోరు తెరిస్తే అసత్య ప్రచారాలు రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్‌ ప్రజాశక్తి-తిరుపతి సిటీ : గత పదేళ్లుగా దేశం ఆర్ధికంగా నలిగిపోతోందని, అసమానతలు అధికమయ్యా యని, అసత్య…

అరుణాచల్‌ప్రదేశ్‌లో బిజెపిపై ఆదివాసీల నిరసన

Apr 9,2024 | 00:35

అరుణాచల్‌ప్రదేశ్‌లో 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా ఫిరాయింపు ఎమ్మెల్యేలను లాక్కొని 2019లో బిజెపి అధికారంలోకి వచ్చింది. ఈసారైనా పుంజుకోవాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. గిరిజనులు…

వేటు పడిన ఐఎఎస్‌లకు పోస్టింగులు

Apr 9,2024 | 00:29

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎన్నికల ప్రవర్తనా నియమావళికి వ్యతిరేకంగా, ఏకపక్షంగా పనిచేస్తున్నారనే కారణంతో కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన ఐఎఎస్‌ అధికారులకు…

చేనేత కార్మికుడు ఆత్మహత్య

Apr 9,2024 | 00:28

ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : అప్పుల బాధ తాళలేక చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అనంతపురం జిల్లా నార్పల మండలంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. మృతుని…

మణిపూర్‌లో సహాయక శిబిరాల్లోనే ఓటింగ్‌

Apr 9,2024 | 00:24

క్యాంపుల్లో 24,500 మంది ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మణిపూర్‌లో కుకీ, మెయితీ రెండు జాతుల మధ్య చెలరేగిన అల్లర్లు, హింసాత్మక సంఘటనల వల్ల సుమారు 50 వేల…